AP Crime: తిరుపతిలో దారుణం.. భార్య, బిడ్డలను బావిలో తోసి చంపిన భర్త!
తిరుపతి జిల్లా పాకాల మండలం మద్దినాయినిపల్లెలో దారుణం చోటు చేసుకుంది. గిరి అనే వ్యక్తి భార్య, ఇద్దరు కుమార్తెలను బావిలో తోసి చంపేశాడు. ముగ్గుర్నీ హత్య చేసిన తర్వాత గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.