BIG BREAKING: మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు నమోదు
మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కుటుంబ సభ్యులపై అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. మంగళంపేటలో ఉన్న అటవీ భూమిలోకి అక్రమంగా ప్రవేశించి 27.98 ఎకరాలను కబ్జా చేసినట్లు విచారణలో తేలింది. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేశారు.