YS Jagan: అండగా ఉంటా.. మురళీనాయక్ కుటుంబ సభ్యులకు జగన్ పరామర్శ-PHOTOS
వైఎస్సార్సీపీ అధినేత జగన్ గోరంట్ల మండలం కల్లితండాలో పర్యటించారు. ఆపరేషన్ సిందూర్లో భాగంగా జమ్ముకశ్మీర్లో శత్రుమూకలను తుదముట్టిస్తూ వీరమరణం పొందిన జవాన్ ముడావత్ మురళీ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైర్యం చెప్పి.. అండగా ఉంటానని భరోసానిచ్చారు.