🔴LIVE BREAKINGS: 11A సీటు మిస్టరీ.. విమాన ప్రమాదంలో ఒకడు కాదు ఇద్దరు బతికారు
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
దేశవ్యాప్తంగా ఒక్కసారిగా మారిన వాతావరణం సంభవించాయి. బుధవారం నుంచి జూన్ 14 వరకు హీట్వేవ్, భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతల కారణంగా అక్కడక్కడా భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ నిపుణులు తెలిపారు.
రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సోమవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతోపాటు గంటలకు 40KM వేగంతో ఈదురుగాలులు వీవే అవకాశం ఉంది.
తెలంగాణలో వర్షం దంచికొడుతుంది. రంగారెడ్డి, నల్గొండ, వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, భూపాలపల్లి, నాగర్కర్నూల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. రానున్న 2గంటల పాటు ఇవి కొనసాగనున్నాయి. హైదరాబాద్లోనూ అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి.
అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 9 జిల్లాల్లో వరదల్లో చిక్కుకుని, కొండ చరియలు విరిగిపడి 34 మంది మృతి చెందారు. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు అస్సాం మంత్రి జయంత మల్లాబరువా ప్రకటించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నాయి. మూడు రోజుల పాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
దేశంలో ఇప్పటికే వర్షాలు దంచికొడుతున్నాయి. దాంతో పాటూ ఎంటర్ అయిన నైరుతి రుతుపవనాలు వలన ఈ సారి పుష్కలంగా వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ అంచనా వస్తోంది. జూన్ నెలలో సాధారణం కంటే ఎక్కువ వానలు కురుస్తాయని చెప్పింది.
నైరుతి రుతుపవనాల కారణంగా ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నాయి. మూడు రోజుల పాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
తెలుగు రాష్ట్రాలకు మరో రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ఈ క్రమంలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలుపుతోంది. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాలని ప్రజలను సూచించారు.