Jadcherla: దారుణం.. మార్చురీలో మృతదేహాన్ని పీక్కు తిన్న కుక్క
జడ్చర్ల ప్రభుత్వాసుపత్రిలో సోమవారం దారుణం చోటుచేసుకుంది. మార్చురీలో ఉన్న మ-ృతదేహాన్ని కుక్క పీక్కుతినడం కలకలం రేపింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ తెలియాల్సిందే.
జడ్చర్ల ప్రభుత్వాసుపత్రిలో సోమవారం దారుణం చోటుచేసుకుంది. మార్చురీలో ఉన్న మ-ృతదేహాన్ని కుక్క పీక్కుతినడం కలకలం రేపింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ తెలియాల్సిందే.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో BRS మెజారిటీతో గెలిచిన ఏకైక స్థానం తొర్రూరు డైలామలో పడింది. తొర్రూరులో మొత్తం 16 వార్డులుండగా, BRS 9, కాంగ్రెస్ 7 చోట్ల విజయం సాధించింది. పాలకుర్తి MLA, వరంగల్ MP ఎక్స్ అఫిషియో సభ్యులుగా తొర్రూరు మునిసిపాలిటీలో నమోదు చేసుకున్నారు.
వర్ధన్నపేట మున్సిపాలిటీ 12వ వార్డు ఫలితం రీకౌంటింగ్లో తారుమారు కావడంతో కౌంటింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మొదట వెలువడిన ఫలితాలకు, రీకౌంటింగ్ తర్వాత ప్రకటించిన ఫలితాలకు పొంతన లేకపోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. ఇక్కడ అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య పోరు 'టై' కావడంతో మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవడం ఇప్పుడు సవాలుగా మారింది.
జనగామ మున్సిపాలిటీలో అధికార పీఠం దక్కించుకునేందుకు ప్రధాన పార్టీల మధ్య పోరు రసవత్తరంగా మారింది. తాజాగా వెలువడిన ఫలితాల ప్రకారం అక్కడ 'హంగ్' ఏర్పడింది. ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థుల నిర్ణయం ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది.
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్, మరిపెడ నియోజకవర్గాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.
సైబర్ నేరగాళ్ల వేధింపులు తట్టుకోలేక ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం తిప్పాపురం గ్రామానికి చెందిన రామరావు అనేవ్యక్తిని సైబర్ నేరగాళ్లు మూడు రోజులుగా మానసికంగా వేధించడంతో ఆ వేధింపులు తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్నాడు.
వరంగల్ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడబోతోంది. విద్యా, సాంస్కృతిక కేంద్రంగా పేరొందిన ఓరుగల్లు గడ్డపై తొలిసారిగా ఒక మోడల్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లేందుకు సిద్ధమైంది. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 28న ఈ అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది.
గుడిలేదు..విగ్రహాలు ప్రతిష్ఠించలేదు..కానీ, భక్తుల గుండెలే వారికి కోవెలలు. నిండు పున్నమి వెలుగులో దైవక్షేత్రంగా రూపుదాల్చి జేగీయమానమవుతుంది. ఆ సమయంలో గద్దెల ప్రాంగణమే కాదు, మేడారం యావత్తూ అద్భుతమైన కాంతితో ప్రకాశిస్తూ సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తుంది.