TG Crime: తాగుబోతు తల్లి..అడ్డొస్తుందని కూతురిని లేపేసింది
నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం గోన్గొప్పులలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో తల్లితనాన్ని మరిచిన ఓ మహిళ తానే స్వయంగా తన ఐదు నెలల పసిబిడ్డ శివానిని గొంతు నులిమి చంపేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.