తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల జాతర.. ఆ నేతలకు లక్కీ ఛాన్స్!
కాంగ్రెస్ సీనియర్ నేతలు మధుయాష్కీ, వీహనుమంతరావుకు కీలక పదవులు అప్పగించేందుకు హైకమాండ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా మధుయాష్కీ, ఓబీసీ సెల్ ఛైర్మన్ గా వీ హనుమంతరావును నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. దసరా తర్వాత కేబినెట్ విస్తరణ ఉండనుంది.