Yadagirigutta : యాదగిరిగుట్ట కు పోటెత్తిన భక్తులు...మూడు రోజులు సెలవులతో...
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శని,ఆదివారం సెలవుదినాలతో పాటు సోమవారం అంబేడ్కర్ జయంతి కూడా సెలవు ప్రకటించడంతో వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు దైవ దర్శానానికి తరలివచ్చారు.