ఇక సెలవు.. ముగిసిన దామోదర్ రెడ్డి అంత్యక్రియలు.. అభిమానుల కన్నీటి వీడ్కోలు-PHOTOS

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి అంత్యక్రియలు కొద్ది సేపటి క్రితం ముగిశాయి. తుంగతుర్తిలోని వ్యవసాయ క్షేత్రంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. భారీగా నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి నివాళులర్పించారు.

New Update
Ramreddy Damoder Reddy Final Rites
Advertisment
తాజా కథనాలు