Hyderabad Rains : బిగ్ అలెర్ట్.. హైదరాబాద్లో కుండపోత వర్షాలు!
హైదరాబాద్ లో ఉంటున్న వారికి బిగ్ అలెర్ట్.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా హైదరాబాద్ కు రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
హైదరాబాద్ లో ఉంటున్న వారికి బిగ్ అలెర్ట్.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా హైదరాబాద్ కు రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
నాన్-వెజ్ ప్రియులకు గుడ్ న్యూస్.. శ్రావణ మాసం ఎఫెక్ట్ తో చికెన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని నెలల్లో కిలో చికెన్ ధర రూ. 280-300 వరకు ఉండగా, శ్రావణ మాసం ప్రారంభం కావడంతో ధరలు దిగివచ్చాయి. 2025 జులై 27వ తేదీ ఆదివారం రోజున ధరలను ఒకసారి పరిశీలిస్తే
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఏపీ, తెలంగాణలో మరో మూడు రోజుల పాటు కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకధాటిగా వర్షాలు కురుస్తాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
సికింద్రాబాద్ లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్లో తండ్రి వీర్యాన్ని కాకుండా మరోకరి వీర్యం ద్వారా సంతానం కలిగిన విషయం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పెర్మ్ క్లినిక్లపై దాడులు చేపట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
కొండాపూర్ లోని ఎస్వీ నిలయం సర్వీస్ అపార్ట్ మెంట్లో ఏపీకి చెందిన కొన్నిముఠాలు అక్కడి వారిని వీకెండ్ సందర్భంగా హైదరాబాద్ కు తీసుకువచ్చి రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నాయి. సమాచారం అందుకున్న ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ ఎస్సై సంధ్య దాడి చేసి భగ్నం చేశారు.
టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో తండ్రి విర్యాన్ని కాకుండా మరోకరి వీర్యం ద్వారా సంతానం కలిగించిన ఘటన సంచలనం సృష్టించింది. సికింద్రబాద్లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో చోటుచేసుకున్న ఈ ఘటనలో డాక్టర్ నమ్రతను పోలీసులు ఈ తెల్లవారుజామున అరెస్ట్ చేశారు.
పోలీసులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలపై అనవసర కేసులు పెడుతున్నారని పోలీసులను ఉద్దేశించి కేటీఆర్ పలు సందర్భాల్లో ఆరోపించారు.
సంతానం లేక వేరే మార్గాలు వెతుక్కుంటున్న దంపతులకు దిమ్మతిరిగే షాకిస్తున్నాయి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లు. సొంతవారివి కాకుండా వేరే వ్యక్తుల స్పెర్మ్ తో సంతానం కలిగిస్తూ మానసిక క్షోభకు గురిచేస్తున్నారు.తాజాగా ఇలాంటి మోసమే బయట పడింది.
రంగారెడ్డి జిల్లా చౌదరిగూడలో నకిలీ క్లినిక్ కలకలం రేపింది. వైద్యం రాని ఓ ఫేక్ డాక్టర్ బాగోతం బట్టబయలైంది. హోమియోపతి చదివి అలోపతి వైద్యం చేస్తున్నట్లు గుర్తించారు. ఒక్క ఇంజక్షన్తో మగపిల్లలను పుట్టిస్తానంటూ.. శివలింగం అమాయక ప్రజలను మోసం చేస్తున్నాడు.