Whatsapp: వాట్సాప్ సేవల్లో అంతరాయం..!
మెటాకు చెందిన ప్రముఖ మెసెంజర్ యాప్ వాట్సాప్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. వాట్సాప్ సందేశాలు వెళ్లడం లేదని, స్టేటస్ లు అప్లోడ్ కావడం లేదని యూజర్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.
మెటాకు చెందిన ప్రముఖ మెసెంజర్ యాప్ వాట్సాప్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. వాట్సాప్ సందేశాలు వెళ్లడం లేదని, స్టేటస్ లు అప్లోడ్ కావడం లేదని యూజర్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.
వాట్సాప్ వీడియో కాల్కు ముందు వీడియో ఆపివేసే ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. అలాగే వాయిస్ కాల్ మ్యూట్ చేయడం వంటి రెండు కొత్త ఫీచర్ను వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. త్వరలో మరో కొత్త ఫీచర్ వాట్సాప్ వీడియో కాల్లో ఎమోజీలు షేరింగ్ కూడా రానుంది.
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరిలో ఏకంగా 97లక్షల ఖాతాలను బ్యాన్ చేసింది. అందులో ఫిర్యాదులు రాకముందే దాదాపు 14లక్షల ఖాతాలపై చర్యలు తీసుకుంది. తప్పుదోవ పట్టించే ఖాతాలను ఏఐ టెక్నాలజీ ద్వారా గుర్తించి వాటిని తొలగించింది.
డిజిటల్ మోసాలపై చర్యలు తీసుకున్నామని..ఇప్పటి వరకు 7.81 లక్షల సిమ్ కార్డులను డీయాక్టివేట్ చేసినట్లు బండి సంజయ్ కుమార్ అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 7.81 లక్షల సిమ్ కార్డులు ,83 వేల వాట్సాప్ ఖాతాలను నిలిపివేసినట్లు తెలిపారు.
కేరళలో దారుణం జరిగింది. తన భార్య వైష్ణవికి స్నేహితుడు విష్ణు వాట్సప్లో కిస్ ఎమోజీ పంపించాడనే కోపంతో బైజు ఇద్దరినీ నరికేశాడు. కొడవలితో వేటాడి వెంటాడి చంపాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు బైజును అరెస్ట్ చేశారు.
ఓపెన్ ఏఐ కి చెందిన ఏఐ చాట్బాట్ చాట్ జీపీటీ మరో కొత్త సదుపాయంతో ముందుకొచ్చింది. వాట్సప్ ద్వారా చాట్ జీపీటీ సేవలను అందించేందుకు ఇంతకు ముందే ప్రత్యేకంగా ఓ నంబర్ ను తీసుకొచ్చిన ఆ సంస్థ...తన సేవలను మరింత విస్తృతం చేసింది.
వాట్సాప్ అకౌంట్లు హ్యాక్ అయినట్లు మెటా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 90 మంది అకౌంట్స్ సైబర్ అటాక్కు గురైనట్లు తెలిపింది. ఇజ్రాయిల్ స్పైవేర్ పారగాన్ దీనికి కారణమని మెటా అధికారులు చెప్పారు. జర్నలిస్టులు, నాయకుల వాట్సాప్ హ్యాక్ అయినట్లు గుర్తించారు.