Whatsapp: ఒకే వాట్సాప్ నంబర్..ఇక నుంచి రెండు ఫోన్లలో..!
ఒకప్పుడు ఒక నంబర్ తో ఒక ఫోన్ లో మాత్రమే వాట్సప్ ను వినియోగించుకోవడం సాధ్యమైంది.ఇప్పుడు లింక్డ్ డివైజ్ ఆప్షన్ ద్వారా వేరే ఫోన్లలోనూ అదే నంబర్ వాడుకోవచ్చు.
ఒకప్పుడు ఒక నంబర్ తో ఒక ఫోన్ లో మాత్రమే వాట్సప్ ను వినియోగించుకోవడం సాధ్యమైంది.ఇప్పుడు లింక్డ్ డివైజ్ ఆప్షన్ ద్వారా వేరే ఫోన్లలోనూ అదే నంబర్ వాడుకోవచ్చు.
రష్యాలో ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ను 2025లో నిషేధించబోతున్నట్లు రష్యన్ సెనేటర్ ఆర్టియోమ్ షేకిన్ తెలిపారు. దేశంలో భద్రతా సేవలతో యూజర్ సమాచారాన్ని వాట్సాప్ పంచుకోవడానికి నిరాకరిస్తోంది. దీంతో వాట్సాప్ను బ్లాక్ చేయాలని రష్యా ప్లాన్ చేస్తోందన్నారు.
వాట్సాప్ ద్వారా పౌర సేవలు అందిస్తామని ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. మరో పది రోజుల్లో వాట్సాప్ ద్వారా 153 పౌర సేవలు అందించేలా కార్యాచరణ సిద్ధం చేసినట్లు ఏపీ మంత్రి నారా లోకేష్ చెప్పారు.
వాట్సాప్ రిమైండర్ అనే అద్దిరిపోయే ఫీచర్ను అప్డేట్గా తీసుకురానుంది. ఈ ఫీచర్ వాట్సాప్లో మీరు చదవకుండా ఉన్న మెస్సేజ్లను మీకు గుర్తుచేస్తోంది. త్వరలోనే అందరికీ ఆప్డేట్ అందుబాటులోకి వస్తుంది. రిమైండర్ అప్డేట్ వాట్సాప్ సందేశాలను ట్రాక్ చేస్తోంది.
మీరు వాట్సాప్ కాల్ లో ఉన్నప్పుడు మీ లొకేషన్ అవతలివాళ్లు ట్రాక్ చేయోచ్చట. దీంతో మీరు ఎక్కడ ఉన్నారనే విషయం వారికి తెలుస్తోంది. వాట్సాప్ సెట్టింగ్స్ లోకి వెళ్లి ప్రొటెక్ట్ ఐపీ అడ్రస్ ఇన్ కాల్స్ అనే ఆప్షన్ ఆన్ చేస్తే వారికి మీ లొకేషన్ ట్రాక్ చేయడం కుదరదు.
కేంద్ర ప్రభుత్వ నిబంధనలను వాట్సాప్ పాటించడం లేదని దీన్ని నిషేధించాలని కోరుతూ ఓ వ్యక్తి సుప్రీంకోర్టులో పిల్ వేశాడు. అయితే దీన్ని పరిశీలించిన సుప్రీం ధర్మాసనం దాన్ని తోసిపుచ్చింది. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి.
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ పెద్దఎత్తున భారతీయ ఖాతాలపై నిషేధం విధించింది. ఐటీ రూల్స్ 2021 ఉల్లంఘన, వాట్సప్ను దుర్వినియోగం చేస్తున్న కారణంగా ఈ చర్యలకు దిగింది. ఒక్క సెప్టెంబర్లోనే ఏకంగా 85 లక్షల ఖాతాలను బ్యాన్ చేసినట్లు వెల్లడించింది.
యూజర్లకు మెరుగైన సేవలు అందించేందుకు వాట్సాప్ ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. ఈ క్రమంలో తాజాగా కస్టమ్ లిస్ట్ అనే సరికొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్తో యూజర్లకు నచ్చినట్లుగా చాట్స్ను ఫిల్టర్ చేసుకోవచ్చు
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ స్పామ్ బ్లాకింగ్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువస్తోంది. దీనిని ఎనేబుల్ చేయడం ద్వారా తెలియని అకౌంట్స్ నుంచి వచ్చే సందేశాలు ఆటోమేటిక్గా బ్లాక్ అవుతాయి. ఈ సెక్యూరిటీ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే అందుబాటులో ఉంది.