షాకింగ్.. హెల్మెట్ ధరించలేదని.. రూ.21 లక్షల జరిమానా
ఉత్తరప్రదేశ్లో ముజఫర్నగర్లో జిల్లా ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి హెల్మెట్ లేకుండా స్కూటీ నడిపినందుకు రూ.21 లక్షల ఫైన్ పడింది. తన చలానా చూసిన ఆ వ్యక్తి షాకైపోయాడు.
ఉత్తరప్రదేశ్లో ముజఫర్నగర్లో జిల్లా ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి హెల్మెట్ లేకుండా స్కూటీ నడిపినందుకు రూ.21 లక్షల ఫైన్ పడింది. తన చలానా చూసిన ఆ వ్యక్తి షాకైపోయాడు.
ఉత్తరప్రదేశ్లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన భర్త, పిల్లల్ని వదిలేసి ఇన్స్టా లవర్తో లేచిపోయింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
తన చెల్లిని పెళ్లి చేసుకోవడం లేదని ఓ మహిళ తన మరిదిపై దారుణానికి ఒడిగట్టింది. అతడిపై కత్తితో దాడి చేసి ప్రైవేట్ పార్ట్ కట్ చేసేసింది. మరిది వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడన్న కోపంతో ఈ పనికి పాల్పడింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్లో చోటుచేసుకుంది.
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో మర్కజ్ మసీదు దగ్గరలో ఈరోజు సాయంత్రం పేలుళ్ళు సంభవించాయి. పార్క్ చేసి ఉన్న స్కూటర్లలో పేలుళ్ళు జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో పలువురికి గాయాలు అయ్యాయి.
అయోధ్యలో అతిపెద్ద పండుగ జరగబోతోంది. 'దీపోత్సవ్ 2025' కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. 2,100 మంది భక్తులచేత 2.6 మిలియన్ల దీపాలను వెలిగించి ప్రపంచ రికార్డు క్రియేట్ చేయాలని భావిస్తోంది.
ఉత్తర ప్రదేశ్లో ఓ వ్యక్తి తన తల్లిపై అత్యాచారం చేసిన కేసులో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. అతడికి జీవిత ఖైదీతో పాటు రూ.20 వేల జరిమానా విధిస్తున్నట్లు పేర్కొంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
యూపీలో ఓ భర్త కోర్టు ఆవరణంలోనే భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పి దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఆత్మరక్షణ కోసం ఆమె భర్తపై చెప్పుతో చితకబాదింది. తనకు న్యాయం కావాలని కోర్టును ఆశ్రయించింది.
చికెన్ కర్రీ వండలేదని భార్యను అతికిరాతకంగా హత్య చేసిన దారుణ ఘటన తాజాగా ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. అయితే భార్యను చంపిన తర్వాత మిస్సింగ్ కేసు కిందట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేయగా విషయం వెలుగులోకి వచ్చింది.