Uttarpradesh Cyclone: యూపీలో తుపాను విధ్వంసం.. 20 మంది మృతి
ఉత్తరప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాలకు 20 మంది మృతి చెందారు. దాదాపు 100కి పైగా ఇళ్లు నీట మునిగాయి. బలమైన గాలులకు చెట్లు ఇళ్లపై పడటంతో షార్ట్ సర్క్యూట్ అయి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కూడా కొందరు మరణించినట్లు తెలుస్తోంది.