తల్లిపై కొడుకు అత్యాచారం.. కోర్టు సంచలన తీర్పు
ఉత్తర ప్రదేశ్లో ఓ వ్యక్తి తన తల్లిపై అత్యాచారం చేసిన కేసులో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. అతడికి జీవిత ఖైదీతో పాటు రూ.20 వేల జరిమానా విధిస్తున్నట్లు పేర్కొంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఉత్తర ప్రదేశ్లో ఓ వ్యక్తి తన తల్లిపై అత్యాచారం చేసిన కేసులో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. అతడికి జీవిత ఖైదీతో పాటు రూ.20 వేల జరిమానా విధిస్తున్నట్లు పేర్కొంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
యూపీలో ఓ భర్త కోర్టు ఆవరణంలోనే భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పి దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఆత్మరక్షణ కోసం ఆమె భర్తపై చెప్పుతో చితకబాదింది. తనకు న్యాయం కావాలని కోర్టును ఆశ్రయించింది.
చికెన్ కర్రీ వండలేదని భార్యను అతికిరాతకంగా హత్య చేసిన దారుణ ఘటన తాజాగా ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. అయితే భార్యను చంపిన తర్వాత మిస్సింగ్ కేసు కిందట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేయగా విషయం వెలుగులోకి వచ్చింది.
ఓ మానవమృగం చేతిలో 11 ఏళ్ల మైనర్ బాలిక అత్యాచారానికి గురైంది. అంతేకాదు ఆ బాలిక ఏకంగా ఒక శిశువుకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన ఆ శిశువు 30 నిమిషాలకే కన్నుమూసింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని బరేలీలో చోటు చేసుకుంది.
ఉత్తరప్రదేశ్లో ఆసక్తికర ఘటన చేటుచేసుకుంది. ఓ చిరువ్యాపారికి ఏకంగా రూ.141 కోట్ల పన్ను నోటీసు రావడం కలకలం రేపింది. ఇది చూసిన అతడు కంగుతిన్నాడు.
రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి వాహనదారులు తప్పకుండా హెల్మెట్ పెట్టుకోవాలని ఎన్నిసార్లు చెప్పిన పెడచెవిన పెడుతున్నారు. ఈ విధానానికి చెక్ పెట్టేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుంచి నో హెల్మెట్ – నో ఫ్యూయల్ అనే కొత్త నియమాన్ని అమలు చేయనుంది.
ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో దారుణం జరిగింది. అప్పుల బాధ తట్టుకోలేక ఓ కుటంబం బలవర్మణానికి పాల్పడింది. దంపతులు ముందుగా తమ నాలుగేళ్ల కొడుకుకి విషమిచ్చి చంపి ఆ తర్వాత వాళ్లిద్దరూ సూసైడ్ చేసుకున్నారు.
వరకట్నం కోసం భార్యలకు నిప్పు పెడుతున్న మగవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇటీవల నోయిడాలో వరకట్నం కోసం భార్యకు నిప్పంటించిన ఘటన మరువక ముందే వరకట్న వివాదంతో ఓ పోలీస్ తన భార్యకు నిప్పంటించి సజీవ దహనానికి ప్రయత్నించాడు.