నేషనల్ Monkey: పర్సు కొట్టేసిన కోతి...పర్సులో రూ.20 లక్షల విలువైన నగలు..తర్వాత ఏం జరిగిందంటే.. ఓ ఆలయానికి వెళ్లిన కుటుంబం చేతిలో ఉన్న నగల పర్సును ఓ కోతి కొట్టేసింది. ఆ పర్సులో రూ.20 లక్షల విలువచేసే నగలు ఉండటంతో ఆ కుటుంబం లబోదిబోమని తలబాదుకుంది. ఉత్తరప్రదేశ్ లోని బృందావనంలో ఈ ఘటన జరిగింది. By Madhukar Vydhyula 07 Jun 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్ Viral Video: ఇటుకలతో కొట్టి, కారుతో గుద్ది.. షాకింగ్ వీడియో! ఉత్తరప్రదేశ్ నోయిడాలో ఓ వ్యక్తిని ఇటుకలతో రక్తం కారేలా కొట్టిన వీడియో వైరలవుతోంది. రెండు వర్గాల మధ్య గొడవ జరగగా ఆ యువకుడిని దారుణంగా కొట్టారు. దెబ్బలు తట్టుకోలేక అతడు పారిపోతుంటే.. మళ్ళీ కారుతో గుద్ది డ్రైనేజి కాలువలో పడేలా చేశారు. By Archana 03 Jun 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Crime : శిశువులను విక్రయిస్తున్న ముఠా అరెస్టు పసిపిల్లలను అమ్ముతున్న ఓ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. సూర్యపేట జిల్లా లో శిశువులను విక్రయిస్తు్న్నారనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి నిందితులను పట్టుకున్నారు. నిందితులలో ఆరుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. By Madhukar Vydhyula 28 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Uttarpradesh Cyclone: యూపీలో తుపాను విధ్వంసం.. 20 మంది మృతి ఉత్తరప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాలకు 20 మంది మృతి చెందారు. దాదాపు 100కి పైగా ఇళ్లు నీట మునిగాయి. బలమైన గాలులకు చెట్లు ఇళ్లపై పడటంతో షార్ట్ సర్క్యూట్ అయి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కూడా కొందరు మరణించినట్లు తెలుస్తోంది. By Kusuma 22 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ATM : అసలే ఎండకాలం, పైగా కరెంట్ కోతలు.. ఏటీఎంలో చల్లగా ఉంటుందని అంతా అక్కడికెళ్లి.. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఝాన్సీలో నిత్యం కరెంటు కోతలు విధిస్తున్నారు. అసలే ఎండకాలం కావడం, మరోవైపు రాత్రి, పగలు అని లేకుండా కరెంట్ తీసివేస్తున్నారు. దీంతో జనాలు ఉక్కపోతకు తట్టుకోలేక పోతున్నారు. అయితే ఓ కుటుంబం మాత్రం ఏకంగా ఏటీఎంలో పడుకుంటుండటం వైరల్ అయింది. By Madhukar Vydhyula 21 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Bus Fire Accident: డబుల్ డెక్కర్ బస్సులో అగ్నిప్రమాదం.. ఐదుగురు ప్రయాణికులు సజీవదహనం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. లక్నోలోని మొహన్లాల్గంజ్ సమీపంలో గల కిసాన్పథ్ వద్ద ఢిల్లీ నుంచి బీహార్ వెళ్తున్న ఓ డబుల్ డెక్కర్ బస్సులో సడెన్గా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు సజీవదహనమయ్యారు. By Madhukar Vydhyula 15 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ OPERATION SINDOOR: ఆపరేషన్ సింధూర్.. యూపీలో రెడ్ అలర్ట్ పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాక్లోని ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడి తర్వాత ఉత్తరప్రదేశ్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. భద్రత దృష్ట్యా రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు యూపీ డీజీపీ వెల్లడించారు. By Kusuma 07 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ భార్యాభర్తల మధ్య గడ్డం లొల్లి.. చివరకు మరిదితో వదిన జంప్ యూపీలో భర్త గడ్డం నచ్చని ఓ భార్య అతని వదిలేసి వెళ్లిపోయింది. అర్షి అనే యువతికి ఆర్నేళ్ల కిందట షకీర్తో వివాహం జరగ్గా మొదటి రాత్రి నుంచే భర్త గడ్డం నచ్చలేదు. భర్త గడ్డం తీసే ప్రసక్తి లేదని చెప్పడంతో.. భార్య క్లీన్ షేవ్ ఉన్న మరిదితో వెళ్లిపోయింది. By Kusuma 01 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Mother in law jump : సీన్ రిపీట్..కాబోయే అల్లుడితో మరో అత్త జంప్ పెళ్లీడుకొచ్చిన అమ్మాయి లేచిపోయిందంటే దానికో అర్థం ఉంటుంది. కానీ బిడ్డకు పెళ్లిచేయాల్సిన తల్లి కాబోయే అల్లుడితో లేచిపోతే ఎలా ఉంటుంది. వినడానికే అసహ్యంగా ఉంటుంది. కానీ ఇప్పుడివే ట్రెండ్ అవుతున్నాయి. మరో అత్త అల్లునితో జంప్ అయింది. By Madhukar Vydhyula 29 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn