Ayodhya: అయోధ్యలో అతిపెద్ద పండుగ.. ప్రపంచ రికార్డు లక్ష్యంగా 'దీపోత్సవ్'!
అయోధ్యలో అతిపెద్ద పండుగ జరగబోతోంది. 'దీపోత్సవ్ 2025' కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. 2,100 మంది భక్తులచేత 2.6 మిలియన్ల దీపాలను వెలిగించి ప్రపంచ రికార్డు క్రియేట్ చేయాలని భావిస్తోంది.