Uttar Pradesh: ఉత్తరప్రదేశ్లో సర్ ముసాయిదా జాబితా విడుదల.. భారీగా ఓట్ల తొలగింపు
ఉత్తరప్రదేశ్లో నిర్వహించిన సర్కి సంబంధించి ముసాయిదా జాబితా వెల్లడైంది. దాదాపు 2.89 కోట్ల మంది ఓటర్ల పేర్లను ముసాయిదా లిస్ట్ నుంచి తొలగించినట్లు తెలుస్తోంది.
ఉత్తరప్రదేశ్లో నిర్వహించిన సర్కి సంబంధించి ముసాయిదా జాబితా వెల్లడైంది. దాదాపు 2.89 కోట్ల మంది ఓటర్ల పేర్లను ముసాయిదా లిస్ట్ నుంచి తొలగించినట్లు తెలుస్తోంది.
ఉత్తర్ప్రదేశ్లోని అమ్రోహా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. నీట్కు సిద్ధమవుతున్న ఇల్మా(17) అనే విద్యార్థిని ఫాస్ట్ఫుడ్ తిని అస్వస్థకు గురై మరణించడం కలకలం రేపింది.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని సెకండరీ, ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు వార్తా పత్రికలు చదవడాన్ని తప్పనిసరి చేసింది. దీనికి సంబంధించి తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది.
ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ రెస్టారెంట్లో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పేశారు.
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల్లో ఇకనుంచి వందేమాతం గేయాన్ని పాడటం తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటన చేశారు.
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ జిల్లాలో దారుణం జరిగింది. తమ కూతురు అబ్బాయిలతో సంబంధాలు కలిగిఉందని తల్లిదండ్రులు ఆమె గొంతు కోసి హత్య చేయడం కలకలం రేపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ బాలిక తల్లిదండ్రులను అరెస్టు చేశారు.
ఉత్తరప్రదేశ్లో ముజఫర్నగర్లో జిల్లా ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి హెల్మెట్ లేకుండా స్కూటీ నడిపినందుకు రూ.21 లక్షల ఫైన్ పడింది. తన చలానా చూసిన ఆ వ్యక్తి షాకైపోయాడు.
ఉత్తరప్రదేశ్లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన భర్త, పిల్లల్ని వదిలేసి ఇన్స్టా లవర్తో లేచిపోయింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
తన చెల్లిని పెళ్లి చేసుకోవడం లేదని ఓ మహిళ తన మరిదిపై దారుణానికి ఒడిగట్టింది. అతడిపై కత్తితో దాడి చేసి ప్రైవేట్ పార్ట్ కట్ చేసేసింది. మరిది వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడన్న కోపంతో ఈ పనికి పాల్పడింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్లో చోటుచేసుకుంది.