Crime News: వీడు మనిషికాదు..మానవమృగం...11 ఏళ్లబాలికను తల్లిని చేసి...
ఓ మానవమృగం చేతిలో 11 ఏళ్ల మైనర్ బాలిక అత్యాచారానికి గురైంది. అంతేకాదు ఆ బాలిక ఏకంగా ఒక శిశువుకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన ఆ శిశువు 30 నిమిషాలకే కన్నుమూసింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని బరేలీలో చోటు చేసుకుంది.