Uttarpradesh: యూపీలో దారుణం.. చికెన్ వండలేదని భార్యను అతికిరాతంగా.. ఏం చేశాడంటే?
చికెన్ కర్రీ వండలేదని భార్యను అతికిరాతకంగా హత్య చేసిన దారుణ ఘటన తాజాగా ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. అయితే భార్యను చంపిన తర్వాత మిస్సింగ్ కేసు కిందట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేయగా విషయం వెలుగులోకి వచ్చింది.