Uttarakhand: నలుగురు కార్మికులు మృతి.. మరో నలుగురి కోసం గాలింపు
ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో సంభవించిన హిమపాతం నుంచి రెస్య్కూ టీం 51 మందిని రక్షించారు. శనివారం రోజు గుర్తించిన 17 మంది కార్మికుల్లో నలుగురు చనిపోయారు. మరో ఐదుగురు కార్మికుల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.