Maharashtra: మహారాష్ట్రలో భారీ ప్రమాదం.. లారీని ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన రైలు
మహారాష్ట్రలో భారీ రైలు ప్రమాదం జరిగింది. ఈ భుసావల్, బద్నేరా సెక్షన్ల మధ్య బోద్వాడ్ రైల్వే స్టేషన్ దగ్గర ముంబై-అమరావతి ఎక్స్ప్రెస్ను ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో లారీ డ్రైవర్కి లేదా ఇతర ప్రయాణికులకు గానీ ఎలాంటి గాయాలు కాలేదు.