Darjeeling : ఆ రూట్లో మళ్లీ రైళ్ల రాకపోకలు ప్రారంభం!
పశ్చిమబెంగాల్లోని డార్జింగ్లో సోమవారం ఒకే ట్రాక్పైకి వచ్చిన రెండు రైళ్లు ఢీకొన్న సంఘటన గురించి తెలిసిందే. ఈ ప్రమాదంలో 9 మంది మరణించగా , 41 మంది గాయపడ్డారు.ట్రాక్పై చెల్లాచెదురుగా పడిపోయిన బోగీలను సిబ్బంది యుద్ధప్రాతిపదికన తొలగించి రైళ్ల రాకపోకలను అధికారులు పునరుద్ధరించారు.