/rtv/media/media_files/2025/06/28/ranipet-district-2025-06-28-08-03-55.jpg)
తమిళనాడులో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రాణిపేట్ జిల్లాలో అరక్కోణం-కాట్పాడి మెము ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. భారీ శబ్దం వినిపించడంతో ప్రయాణీకులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ట్రైన్ వేగం తక్కువగా ఉండటంతో ఎలాంటి భారీ ప్రమాదం జరగలేదు. వెంటనే లోకో పైలట్ రైలు నిలిపివేశాడు. రైళ్లో ఉన్న ప్యాసింజర్లు ఊపిరిపీల్చుకున్నారు. ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read : స్వేచ్ఛ తండ్రి షాకింగ్ విషయాలు.. తండ్రికి ఫోన్ చేసి ఏం చెప్పిందంటే..?
Also Read : అట్టహాసంగా అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ పెళ్లి...కాలుష్యం పెరిగిందన్న నిరసనకారులు
Tamilnadu Passenger Train Missed An Accident
Passenger Train Derails In Tamil Nadu, No Casualties Reported https://t.co/8TeS7PFWR1 pic.twitter.com/paPW0K4IJA
— NDTV News feed (@ndtvfeed) June 28, 2025
Also Read : మా ప్రేమకు అడ్డొస్తే 55 ముక్కలు చేస్తా.. పబ్జీ ప్రియుడి కోసం భర్తకు మాస్ వార్నింగ్ ఇచ్చిన భార్య
Also Read : IND U19 vs ENG U 19 : కోహ్లీ జెర్సీలో చితకబాదిన సూర్యవంశీ.. ఇంగ్లాండ్ చిత్తు చిత్తు
latest-telugu-news | Ranipet District | passenger-train | train-accident | tamil-nadu