TTD: ఆన్లైన్ టికెట్లపై TTD కీలక ప్రకటన!
ఆన్లైన్ టికెట్ల మోసాలపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. తిరుమల శ్రీవారి దర్శనం, ఇతరత్రా సేవలు ఇప్పిస్తామంటూ కొంతమంది మెసాలకు పాల్పడుతున్నట్లు తెలిపింది. అలాంటి వారి పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఆన్లైన్ టికెట్ల మోసాలపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. తిరుమల శ్రీవారి దర్శనం, ఇతరత్రా సేవలు ఇప్పిస్తామంటూ కొంతమంది మెసాలకు పాల్పడుతున్నట్లు తెలిపింది. అలాంటి వారి పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఈ అర్థరాత్రి నుంచి పెంచిన రైల్వే ఛార్జీలు అమలుకాబోతున్నట్లు రైల్వే బోర్డు తెలిపింది. అలాగే టికెట్బుకింగ్ నిబంధనలకు సంబంధించిన ఆదేశాలు జారీ చేసింది. తత్కాల్ టికెట్ల బుకింగ్కు ఆధార్ తప్పనిసరి చేస్తూ సర్క్యులర్ జారీ చేసింది.
ఇండిగో సంస్థ మాన్సూన్ సేల్ను ప్రారంభించింది. దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్లపై భారీ తగ్గింపు ఉంది. తక్కువ ధరలకే ప్రయాణికులు వన్ వే టికెట్లను పొందవచ్చు. దేశీయ విమాన టికెట్ల ధరలు రూ.1,499 నుంచి ప్రారంభం అవుతాయి.
జూలై 1 నుంచి తత్కాల్ రైలు టికెట్ల బుకింగ్ ప్రక్రియలో భారతీయ రైల్వే కీలక మార్పులు తీసుకొస్తోంది. ఐఆర్సీటీసీ యాప్, వెబ్సైట్ ద్వారా తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులందరూ తమ ఖాతాలను ఆధార్తో లింక్ చేయాల్సి ఉంటుంది.
భారతీయ రైల్వే వెయిటింగ్ లిస్ట్పై కీలక నిర్ణయం తీసుకుంది. తుది చార్ట్ను సిద్ధం చేసి ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతున్నారు. రైలు బయలుదేరే 24 గంటల ముందే తుది చార్ట్ను సిద్ధం చేయాలనే ఆలోచనకు మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కేంద్ర ప్రభుత్వం తత్కాల్ రైల్వే టికెట్ల బుకింగ్ ప్రక్రియలో కీలక మార్పులు చేపట్టింది. ఐఆర్సీటీసీ సాంకేతిక మార్పులు వల్లన.. జూలై 15వ తేదీ నుంచి తత్కాల్ టికెట్ల బుకింగ్ సమయంలో ఆధార్ ఆధారిత ఓటీపీని తప్పనిసరి చేస్తున్నారు.
ట్రైన్ టికెట్స్ తత్కాల్ బుకింగ్ టైమ్ లో మార్పులు చేసినట్లు వస్తున్న వార్తలను కేంద్రం ఖండించింది, ఆ వార్తలు నిజం కాదని తేల్చి చెప్పింది. ఇలాంటివి నమ్మొద్దంటూ పీఐబీ ఫ్యాక్ట్చెక్ విభాగం సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది.
తెలంగాణ ఆర్టీసీ భారీ లాభాల బాట పట్టింది. 'మహాలక్ష్మి' పథకంతో ప్రయాణికుల సగటు 45.49 నుంచి 59.10 లక్షలు పెరిగింది. 2024-25లో రూ.529.20 కోట్ల లాభాలు రాగా.. 2025-26లో రూ.1,008.79 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
మెట్రో ప్రయాణికులు పిడుగులాంటి వార్త. బెంగళూర్ వాసులకు మెట్రో ప్రయాణం మరింత ఖరీదు కానుంది. ఫిబ్రవరి 9నుంచి టికెట్ ధరలను 50 శాతం పెంచుతున్నట్లు BMRCL తెలిపింది. అలాగే ఓలా, ఉబర్ తరహాలో పీక్, నాన్ పీక్ అవర్స్ విధానాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొంది.