TGPSC: గ్రూప్-2 ఉద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. TGPSC కీలక ప్రకటన!
గ్రూప్-2 ఉద్యోగ అభ్యర్థులకు టీజీపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు అక్టోబరు18న నియామకపత్రాలు అందించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
గ్రూప్-2 ఉద్యోగ అభ్యర్థులకు టీజీపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు అక్టోబరు18న నియామకపత్రాలు అందించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
తెలంగాణ క్రీడా రంగాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా రాష్ట్రంలోఖాళీగా ఉన్న మూడువేలకు పైగా వ్యాయమ ఉపాధ్యాయులు. అధ్యాపకుల పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
గ్రూపు -1 పరీక్షల విషయంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు టీజీపీఎస్కీ హైకోర్టులో ఊరట లభించింది. పరీక్షలను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ రద్దు చేసింది. తదుపరి తీర్పుకు లోబడి నిర్ణయం తీసుకోవాలని కోరింది.
తెలంగాణ గ్రూప్ 1 పరీక్షలపై హైకోర్టు తీర్పును సవాల్ చేయాలని టీజీపీఎస్సీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇవాళ జరిగిన టీజీపీఎస్సీ ప్రత్యేక సమావేశంలో హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్లో అప్పీలు చేయాలని నిర్ణయించారు.
గ్రూప్-1 విషయంలో హైకోర్టు రీవాల్యుయేషన్, మరొకటి రీమెయిన్స్ గురించి చెప్పింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమ నిబంధనలలోని నియమం-3 (ix) (d) ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ రీవాల్యుయేషన్ లేదనీ చెప్పింది. దీంతో మెయిన్స్ నిర్వహించడమే సరైనదని నిపుణులు అంటున్నారు.
తెలంగాణ గ్రూప్-2 ఫైనల్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. 783 ఉద్యోగాలకు 777 మంది అర్హత సాధించినట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. మే 29 నుంచి జూన్ 10వ వరకు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నట్లు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికొలస్ తెలిపారు.
గ్రూప్స్ పరీక్షలపై టీజీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై గ్రూప్ 3,4 నియామకాల కోసం ఒకే పరీక్ష నిర్వహించనుంది. ఇప్పటికే దీనిపై కసరత్తు మొదలుపెట్టింది. గ్రూప్స్తో పాటు వివిధ శాఖల్లో 27వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
తెలంగాణ గ్రూప్1 వివాదం కొనసాగుతూనే ఉంది. తెలుగు మీడియం అభ్యర్థులకు తక్కవ మార్కులు రావడంపై వివరణ ఇవ్వాలని టీజీపీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. ఏ ప్రాతిపదికన మార్కులు కేటాయించారో స్పష్టత ఇవ్వాలని సూచించింది. దీంతో మరోసారి గ్రూప్1 రద్దు చర్చనీయాంశమైంది.
గ్రూప్-1 నియామకాల విషయంలో టీజీపీఎస్సీకి తెలంగాణ హైకోర్టు బిగ్షాకిచ్చింది. గ్రూప్ 1 పరీక్ష పై అప్పీల్ చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన మద్యంతర ఉత్తర్వులపై టీజీపీఎస్సీ హైకోర్టులో వేసిన పిటిషన్ను ధర్మాసనం నిరాకరించింది.