Pakistan: సొంత పౌరులపై పాక్ బాంబులు.. మరో 13 మందిని చంపి.. ఏం చేసిందంటే?
పాకిస్తాన్ లోని ఖైబర్ ఫంఖ్తువా ప్రావిన్స్ లో భద్రతాదళాలు తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ కు చెందిన 13 మంది ఉగ్రవాదులును హతమార్చారు. పెద్ద మొత్తంలో ఆయుధాలు , మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.