Kannappa Review: 'కన్నప్ప' కు క్లైమాక్స్ బలం... సినిమాలో మెయిన్ హైలైట్స్ ఇవే!
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' ఈరోజు థియేటర్స్ లో విడుదలైంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి రివ్యూ, అలాగే మూవీలోని హైలైట్స్, కొన్ని లోపాలను ఇక్కడ డిస్కస్ చేద్దాం..
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' ఈరోజు థియేటర్స్ లో విడుదలైంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి రివ్యూ, అలాగే మూవీలోని హైలైట్స్, కొన్ని లోపాలను ఇక్కడ డిస్కస్ చేద్దాం..
నటి రష్మిక మందన్న మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. 'మైసా' అనే టైటిల్ తో ఈ సినిమాను ప్రకటించారు. ఈ మేరకు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయగా.. అందులో రష్మిక చేతిలో కత్తి పట్టుకొని యోధురాలిగా పవర్ ఫుల్ లుక్ లో కనిపించింది.
ఎయిర్ ఇండియాకు మరో బిగ్ షాక్ తగిలింది. ముంబై నుండి ఢిల్లీకి వస్తున్న విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. ‘‘ఎయిర్ ఇండియా 2948@ టి3లో బాంబు ఉంది’’ అని టిష్యూ పేపర్పై రాసిన మెసేజ్ కనిపించడంతో భద్రతా సిబ్బంది ఒక్కసారిగా అలర్ట్ అయింది.
ఒడిశాలో పూరీ పట్టణంలో జగన్నాథుడి రథయాత్రకు భారీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కన్నుల పండువగా జరిగే పూరీ జగన్నాథుడి రథయాత్రలో ఈసారి 12 లక్షల మంది భక్తులు పాల్గొనే అవకావం ఉందని అంచనా వేశారు. 35 కి.మీ దూరంలో 275కి పైగా AI- ఆధారిత CCTV కెమెరాలను ఏర్పాటు చేశారు.
భార్య వంట సరిగా చేయలేదనే కోపంతో భర్త నరికి చంపిన ఘటన బెంగళూరులో జరిగింది. వంట విషయంలో తిమ్మమ్మ (65)తో గొడవ పెట్టుకున్న ఆమె భర్త రంగయ్య (68) కొబ్బరి తురిమే పీటతో నరికి హత్య చేశాడు. అనంతరం తిరుపతికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు.
ఉత్తరప్రదేశ్లోని నోయిడా సెక్టార్ 2లోని ఒక ప్రైవేట్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దట్టమైన పొగ, భారీ ఎత్తున ఎగసిపడుతుంది. స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
మంచు విష్ణు నటించిన ‘కన్నప్ప’ మూవీ ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది. ఈ మూవీ ప్రీమియర్స్ యూఎస్లో పడ్డాయి. దీంతో నెటిజన్లు ట్విట్టర్ ద్వారా తమ రివ్యూస్ పంచుకుంటున్నారు. మూవీ ఫస్ట్ హాఫ్ స్లోగా ఉందని.. సెకండ్ హాఫ్ అదిరిపోయిందని అంటున్నారు.
యాక్సియం 4 మిషన్ విజయవంతంగా ISSతో డాకింగ్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి వ్యోమగాములు అడుగుపెట్టిన దృశ్యాలు బయటికొచ్చాయి. ఇక ISSలోకి వెళ్లిన తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా చరిత్ర సృష్టించారు.