BCCI : అదేమీ రూల్ కాదు..: పాక్కు బీసీసీఐ కౌంటర్!
దీనిపై బీసీసీఐ స్పందించింది. కరచాలనం చేయడం అనేది ఆటగాళ్ల మర్యాదపూర్వకమైన సంజ్ఞ మాత్రమేనని, క్రీడా నియమాలలో అది తప్పనిసరి కాదని బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు.
దీనిపై బీసీసీఐ స్పందించింది. కరచాలనం చేయడం అనేది ఆటగాళ్ల మర్యాదపూర్వకమైన సంజ్ఞ మాత్రమేనని, క్రీడా నియమాలలో అది తప్పనిసరి కాదని బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు.
బీసీసీఐ ఎన్నికలు మరో రెండు వారాల్లో జరగనున్న నేపథ్యంలో అధ్యక్ష పదవికి దిగ్గజ క్రికెటర్ సచిన్ రేస్ లో లేరని క్లారిటీ వచ్చింది. అసలు ఆయనకు దానిపై ఆసక్తి లేదని ఎఆర్టీ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ చెప్పింది.
ఆసియా కప్ 2025లో భారత జట్టు తొలి మ్యాచ్ నేడు యూఏఈతో జరగనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా ఈ టోర్నీలో ఛాంపియన్గా నిలవాలని చూస్తోంది.
సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమిండియా ఆసియా కప్ బరిలోకి దిగనుంది. అయితే ఈ టోర్నీలో సంజూ శాంసన్, రింకూ సింగ్కు తుది జట్టులో చోటు లభించదని తెలుస్తోంది. శుభ్మన్ గిల్ జట్టులో ఉండటం వల్ల సంజూ శాంసన్కు జట్టులోకి అవకాశం లేదని సమాచారం.
సెప్టెంబర్ 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్ 2025లో ఈసారి టీమిండియా బ్లాంక్ జెర్సీలతోనే బరిలోకి దిగనుంది. దీనికి కారణం పార్లమెంట్లో ఆన్లైన్ గేమింగ్ బిల్లు ఆమోదం పొందడంతో టీమిండియాకు ప్రధాన స్పాన్సర్గా ఉన్న డ్రీమ్ 11 ఒప్పందం రద్దు చేసుకోవడమే.
ఏం చేసుకుంటారో చేసుకోండి...నా ఇష్టం వచ్చినన్నాళ్ళు ఆడతా అంటున్నాడు వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ. అత్యంత కష్టమైన బ్రోంకో టెస్ట్ పాస్ అయి తాను ఫిట్ గా ఉన్నాడని నిరూపించుకున్నాడు. వరల్డ్ కప్ వరకు పక్కా ఆడతానని తేల్చి చెప్పేశాడు.
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టీ20ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్టులు, వన్డేలపై ఫోకస్ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించాడు. 35 ఏళ్ల మిచెల్ స్టార్క్ 23.81 సగటుతో 79 వికెట్లు తీశాడు.
టీమిండియా క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుజారాకు ఒక లేఖ రాసి అభినందనలు తెలిపారు.