T20 world Cup: ఇంగ్లాండ్ను చిత్తుగా ఓడించిన ఇండియా..ఫైనల్స్లోకి ఎంట్రీ
టీ20 వరల్డ్కప్లో భారత జట్టు ఫైనల్స్కి దూసకెళ్ళిపోయింది. సెమీఫైనల్స్లో ఇంగ్లాడ్ను చిత్తుగా ఓడించింది టీమ్ ఇండియా. 68 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది.
టీ20 వరల్డ్కప్లో భారత జట్టు ఫైనల్స్కి దూసకెళ్ళిపోయింది. సెమీఫైనల్స్లో ఇంగ్లాడ్ను చిత్తుగా ఓడించింది టీమ్ ఇండియా. 68 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది.
నేడు భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో సెమీఫైనల్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ కు వర్షం అడ్డంకి గా మారితే రిజర్వ్ డే కూడా లేనందున సూపర్ 8 లో టాప్ లో ఉన్న భారత్ ఫైనల్ కు చేరుతుంది.కాగా ఈ మ్యాచ్ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
పాత కసిని తీర్చేసుకుంది టీమ్ ఇండియా. వరల్డ్కప్లో ఓడిపోయి బాధపడుతున్న భారత జట్టు ఇప్పుడు టీ20 వరల్డ్కప్లో సూపర్ -8లో ఆస్ట్రేలియాను ఓడించి లెక్క సరిచేసింది. 24 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
టీ 20 వరల్డ్కపలో టీమ్ ఇండియా తన జైత్రయాత్ర కొనసాగిసతోంది. సూపర్ 8లో భాగంగా ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో భారత్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆఫ్ఘాన్ జట్టును 134 పరుగులకు ఆలౌట్ చేసింది.
నేడు టీ20 ప్రపంచ కప్ సిరీస్ లో భాగంగా భారత్ , ఆఫ్ఘాన్ వెస్టిండీస్లోని బ్రిడ్జ్టౌన్లోని కెన్సింగ్టన్ స్టేడియంలో తలపడునున్నాయి.అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన వారు బ్యాటింగ్ తీసుకునే అవకాశముంది.కాగా ఈ మ్యాచ్ కు తేలిక పాటి వర్షం పడే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది.
టీ20 వరల్డ్కప్లో సూపర్ 8 పోరు మొదలయిపోయింది. మొదటి మ్యాచ్ సౌత్ ఆఫ్రికా, అమెరికాల మధ్య జరిగింది. ఈ ఉత్కంఠభరిత మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా గెలిచింది. కానీ అమెరికా కూడా ఎక్కడా తగ్గకుండా ఆడింది. తమను ఓడించడం అంత ఈజీ కాదని హెచ్చరించింది.
భారత జట్టులోని యువ బ్యాట్స్మెన్ యశస్వీ జైస్వాల్ ప్రపంచకప్ టీ20 క్రికెట్ సిరీస్లో ఆడాలని న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ అభిప్రాయపడ్డాడు.జైస్వాల్ కు అవకాశమిస్తే తానేంటో నిరూపించుకోగలడని ఫ్లెమింగ్ తెలిపాడు.
అమెరికా, వెస్ట్ ఇండీస్లో జరుగుతున్న టీ20 వరల్డ్కప్లో మ్యాచ్ ఫిక్సింగ్ అలజడి రేగింది. కెన్యా నుంచి వచ్చిన మాజీ క్రికెటర్ ఓ ఉగాండా ప్లేయర్ను సంప్రదించాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఉగాండా ఆటగాడు ఐసీసీ అవినీతి నిరోధక విభాగానికి కంప్లైంట్ చేసినట్లుగా తెలుస్తోంది.
టీ20 ప్రపంచ కప్ జట్టు నుంచి భారత ఆటగాళ్లు శుభమాన్ గిల్,అవేష్ ఖాన్ భారత్ కు తిరిగిరానున్నారు.వారిద్దరు వరల్డ్ కప్ జట్టు లో రిజర్వ్ ప్లేయర్లు గా మాత్రమే ఉన్నారు.ఇప్పటికే బీసీసీఐ వారికి సూపర్ 8 వరకు మాత్రమే జట్టుకు అందుబాటులో ఉంటారని తెలియజేసినట్టు సమాచారం.