VIRAT KOHLI : టీ20లకు స్టార్ బ్యాటర్ గుడ్ బై
టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టీ20లకు గుడ్బై చెప్పేశాడు. ఇదే తన చివరి మ్యాచ్ అని ప్రకటించేశాడు. ఫైనల్ మ్యాచ్ గెలిచిన తర్వాత మ్యాచ్ ఆఫ్ ద మ్యాచ్లో తన రిటైర్మెంట్ను అనౌన్స్ చేశాడు.
టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టీ20లకు గుడ్బై చెప్పేశాడు. ఇదే తన చివరి మ్యాచ్ అని ప్రకటించేశాడు. ఫైనల్ మ్యాచ్ గెలిచిన తర్వాత మ్యాచ్ ఆఫ్ ద మ్యాచ్లో తన రిటైర్మెంట్ను అనౌన్స్ చేశాడు.
ఇవాళ ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్. ఇవాళ మ్యాచ్ జరుగుతున్న ప్లేస్లో వర్షం పడే సూచన ఉంది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే విజేతను ఎలా నిర్ణయిస్తారు?
టీ20 వరల్డ్కప్లో భారత జట్టు ఫైనల్స్కి దూసకెళ్ళిపోయింది. సెమీఫైనల్స్లో ఇంగ్లాడ్ను చిత్తుగా ఓడించింది టీమ్ ఇండియా. 68 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది.
నేడు భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో సెమీఫైనల్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ కు వర్షం అడ్డంకి గా మారితే రిజర్వ్ డే కూడా లేనందున సూపర్ 8 లో టాప్ లో ఉన్న భారత్ ఫైనల్ కు చేరుతుంది.కాగా ఈ మ్యాచ్ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
పాత కసిని తీర్చేసుకుంది టీమ్ ఇండియా. వరల్డ్కప్లో ఓడిపోయి బాధపడుతున్న భారత జట్టు ఇప్పుడు టీ20 వరల్డ్కప్లో సూపర్ -8లో ఆస్ట్రేలియాను ఓడించి లెక్క సరిచేసింది. 24 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
టీ 20 వరల్డ్కపలో టీమ్ ఇండియా తన జైత్రయాత్ర కొనసాగిసతోంది. సూపర్ 8లో భాగంగా ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో భారత్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆఫ్ఘాన్ జట్టును 134 పరుగులకు ఆలౌట్ చేసింది.
నేడు టీ20 ప్రపంచ కప్ సిరీస్ లో భాగంగా భారత్ , ఆఫ్ఘాన్ వెస్టిండీస్లోని బ్రిడ్జ్టౌన్లోని కెన్సింగ్టన్ స్టేడియంలో తలపడునున్నాయి.అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన వారు బ్యాటింగ్ తీసుకునే అవకాశముంది.కాగా ఈ మ్యాచ్ కు తేలిక పాటి వర్షం పడే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది.
టీ20 వరల్డ్కప్లో సూపర్ 8 పోరు మొదలయిపోయింది. మొదటి మ్యాచ్ సౌత్ ఆఫ్రికా, అమెరికాల మధ్య జరిగింది. ఈ ఉత్కంఠభరిత మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా గెలిచింది. కానీ అమెరికా కూడా ఎక్కడా తగ్గకుండా ఆడింది. తమను ఓడించడం అంత ఈజీ కాదని హెచ్చరించింది.
భారత జట్టులోని యువ బ్యాట్స్మెన్ యశస్వీ జైస్వాల్ ప్రపంచకప్ టీ20 క్రికెట్ సిరీస్లో ఆడాలని న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ అభిప్రాయపడ్డాడు.జైస్వాల్ కు అవకాశమిస్తే తానేంటో నిరూపించుకోగలడని ఫ్లెమింగ్ తెలిపాడు.