USA తో జరిగిన మ్యాచ్ లో పెనాల్టీ రూపంలో భారత్ కు 5 పరుగులు!
USAతో జరిగిన మ్యాచ్ లో భారతకు 5 పెనాల్డీ పరుగులు లభించటం ఇప్పుడు వైరలవుతోంది. ICC నిబంధనల ప్రకారం ఒక ఓవర్ పూర్తయిన తర్వాత 60 సెకన్లలోపు తదుపరి ఓవర్ ప్రారంభం కావాలి. ఈ నిబంధనను 2 సార్లు కంటే ఎక్కువ ఉల్లంఘిస్తే, బ్యాటింగ్ జట్టుకు 5 పరుగులు లభిస్తాయి.