Stock Market : భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే ఎన్ని లక్షల కోట్లంటే?
భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలతో గతవారం స్టాక్మార్కెట్లు ఘోరంగా దెబ్బతిన్నాయి. కాగా శనివారం రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో మార్కెట్లు పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 2975 పాయింట్లకు చేరుకోగా, నిఫ్టీ కూడా 872 పాయింట్లు పెరగడం గమనార్హం.