ICUలో స్టార్ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్.. తీవ్ర రక్తస్రావం కావడంతో
భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్, స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ హాస్పిటల్లో చేరాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో పక్కటెముక గాయం.. వెబ్ స్టోరీస్
భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్, స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ హాస్పిటల్లో చేరాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో పక్కటెముక గాయం.. వెబ్ స్టోరీస్
పాకిస్తాన్ ఆటగాళ్లకు చాలా తక్కువ నాణ్యత గల జెర్సీలను ఇచ్చారని, అసలు బాలేదని మాజీ క్రికెటర్ అతీక్-ఉజ్-జమాన్ అన్నారు. ఆడేటప్పుడు ప్లేయర్స్ తడిస్తే అవినీతి కారిపోతోందని మాజీ క్రికెటర్ ఆరోపించారు. చెమట కంటే ఎక్కువగా అవినీతి కనిపిస్తోందని అతీక్ విమర్శించారు.
ఆసియా కప్లో భాగంగా పాకిస్తాన్పై భారత్ సాధించిన విజయాన్ని పహల్గాం బాధితులకు అంకితం ఇస్తున్నామని టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్పై ఐసీసీకి ఫిర్యాదు చేయనుంది. క్రీడా వేదికపై ఇలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదని పాక్ ఆరోపిస్తోంది.
2025 ఆసియా కప్కు ముందు బీసీసీఐ అదిరిపోయే సర్ప్రైజ్ అందించింది. ఆస్ట్రేలియా-ఏతో జరగనున్న రెండు మల్టీ-డే మ్యాచ్లకు బీసీసీఐ ఇండియా-ఏ జట్టును ప్రకటించింది. శ్రేయాస్ అయ్యర్ను ఈ జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.
ఓవల్ టెస్టులో భారత్ విజయం తర్వాత మహ్మద్ సిరాజ్ భావోద్వేగానికి లోనయ్యాడు. బుమ్రా లేకపోవడంపై స్పందిస్తూ "ఈ విజయం ప్రత్యేకమైంది. కానీ జస్సీ భాయ్ ఉంటే ఇంకా ప్రత్యేకంగా ఉండేది. అతనంటే నాకు, జట్టుకు నమ్మకం" అని పేర్కొన్నాడు.
తెలంగాణ యువత ప్రపంచంతో పోటీ పడాలనే స్పోర్ట్స్ పాలసీని తీసుకువస్తున్నామని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. హెచ్ఐసీసీలో ‘తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ’ని సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశంలో నూతన క్రీడా విధానాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
ఇంగ్లండ్తో 3వ టెస్ట్లో బుమ్రా చరిత్ర సృష్టించాడు. విదేశాల్లో 13వ సారి ఐదు వికెట్ల ప్రదర్శనతో కపిల్ దేవ్ (12) రికార్డును బద్దలు కొట్టాడు. సేనా దేశాల్లో 150 టెస్ట్ వికెట్లు తీసిన తొలి ఆసియా బౌలర్గా నిలిచి వసీం అక్రమ్ను అధిగమించాడు.
భారత్, ఇంగ్లాండ్ మధ్య ఇవాళ సెకండ్ టెస్ట్ జరుగుతుంది. బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ రెండు జట్లు తలపడనున్నాయి. ఇందులో భాగంగా ఇంగ్లాండ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమ్ ఇండియా మరోసారి ముందుగా బ్యాటింగ్ చేయనుంది.
తొలి టీ20 మ్యాచ్లో భారత మహిళా జట్టు ఇంగ్లాండ్ను 97 పరుగుల తేడాతో ఓడించింది. భారత జట్టు విజయంలో స్మృతి మంధాన కీలక పాత్ర పోషించింది. మంధాన సెంచరీతో చెలరేగిపోయింది. 211 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్కు దిగిన ఇంగ్లాండ్ మధ్యలోనే చేతులెత్తేసింది.