సోషల్ మీడియాలో అంతరాయం..రెండు గంటలపాటూ ఇబ్బందులు పడ్డ యూజర్లు
వాట్సప్, సోషల్ మీడియా అయిన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవల్లో అంతరాయం నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా భారతదేశ కాలమాన ప్రకారం బుధవారం రాత్రి నుంచి యూజర్లు ఇబ్బందులు పడ్డారు.
వాట్సప్, సోషల్ మీడియా అయిన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవల్లో అంతరాయం నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా భారతదేశ కాలమాన ప్రకారం బుధవారం రాత్రి నుంచి యూజర్లు ఇబ్బందులు పడ్డారు.
కంటెంట్ క్రియేటర్ల కోసం యూట్యూబ్ సరికొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. ఏఐ ఆధారంగా పనిచేసే ఆటో డబ్బింగ్ ఫీచర్ను పరిచయం చేసింది. ఈ ఫీచర్ ద్వారా వీడియోల్లోని వాయిస్ను ఆటోమేటిక్గా డబ్ చేసి వేరే భాషల్లోకి మార్చి వినిపిస్తుంది.
యాంకర్ అనసూయ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 40 ఏళ్ల వయసులోనూ మరో బిడ్డను కనడానికి సిద్ధమైనట్లు సమాచారం. తనకు ఇద్దరు మగ సంతానం కాగా.. ఇప్పుడు ఆడ బిడ్డ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని గతంలో ఓ ఇంటర్యూలో ఆమె చెప్పింది.
ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్ల లోపున్న పిల్లలకు సోషల్ మీడియా వాడకుండా బిల్లు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై మస్క్ చేసిన విమర్శలను ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ ఖండించారు. ఆయన ఏమన్నారో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవండి.
టాయిలెట్ సీట్లో చికెన్ రెసిపీని తయారు చేసిన ఘటన టర్కీలో చోటుచేసుకుంది. చికెన్కి మసాలా పెట్టించి తయారు చేసిన ఈ రెసిపీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఇలాంటి ఫుడ్ను తింటే ఒక్కసారిగా పైకి పోతారని కామెంట్లు చేస్తున్నారు.
ఇన్గ్రామ్లో రీల్స్కి వ్యూస్ రావాలంటే ఈ నాలుగు సెట్టింగ్స్ ఆన్ చేసుకోవాలి. లేదంటే ఎన్ని వీడియోలు చేసినా ఫలితం ఉండదు. మీడియా అప్లోడ్ క్వాలిటీ, రికమెండెడ్ రీల్స్ ఆన్ ఫేస్బుక్, షెడ్యూల్డ్ కంటెంట్, అకౌంట్ స్టేటస్ ఆన్ చేసుకోవాలి. అప్పుడే వ్యూస్ వస్తాయి.
AP: సజ్జల భార్గవ్ ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. మొత్తం 8 కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని భార్గవ్ పిటిషన్లు వేశారు. కాగా బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరిస్తే పోలీసులు భార్గవ్ను అరెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
సోషల్ మీడియా యూజర్లకు ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అసాంఘిక, సంఘ విద్రోహ, వివాదాస్పద పోస్టులు పెడితే ఇకపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అవినీతిపరులపై కూడా ఇదే తరహా కేసులు పెడతామన్నారు.