SIT Officials: కేసీఆర్కు బిగ్ షాక్.. నోటీసులు ఇవ్వనున్న సిట్
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు తిరిగింది. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు నోటీసులు ఇచ్చి విచారించాలని సిట్ అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు తిరిగింది. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు నోటీసులు ఇచ్చి విచారించాలని సిట్ అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వాడిన వ్యవహారంలో సీబీఐ తన సిట్ విచారణను పూర్తి చేసింది. సుమారు 15 నెలల పాటు 12 రాష్ట్రాల్లో దర్యాప్తు జరిపి నెల్లూరులోని ఏసీబీ కోర్టులో తుది ఛార్జ్షీట్ను దాఖలు చేసింది
నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన అనంతరం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మీడియాతో వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కోడుకు వరుస అయ్యే సంతోష్ రావుని ఆమె దయ్యంతో పోలుస్తూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సిట్ నోటీసులు పంపింది. రేపు (శుక్రవారం) ఉదయం 11గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లోని సిట్ ఆఫీస్లో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎ రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డితో పాటుగా ఆయన కుటుంబ సభ్యులకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 10గంటలకు సిట్ ఎదుట హాజరు కావలని అధికారులు తమ నోటీసుల్లో పేర్కొన్నారు.
ఏపీ నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ను ఎక్సైజ్ పోలీసులు ఈ రోజు అదుపులోకి తీసుకున్నారు. నోటీసులు ఇచ్చిన అనంతరం ఆయనను అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.
నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్కు ఉచ్చు బిగుస్తోంది. జోగి రమేష్ చెప్తేనే నకిలీ మద్యం తయారు చేశానని ప్రధాన నిందితుడు జనార్ధన్ రావు చెప్పడంతో..ఆయనపై చర్యలు తీసుకోవడానికి సిట్ బృందం సిద్ధమైంది.
ఏపీ మద్యంకుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కుంభకోణం పై ప్రభుత్వం నియమించిన సిట్ దూకుడు పెంచింది. తాజాగా మాజీ సీఎం వైఎస్ జగన్ సోదరుడైన వైఎస్ అనిల్రెడ్డి కి సంబంధించిన కంపెనీలు, నివాసాల్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహించడం కలకలం రేపింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఇష్యూను బీజేపీ జాతీయ అంశంగా పరిగణిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండిసంజయ్ ఫోన్నే ఎక్కువసార్లు ట్యాప్ చేసిందని పోలీసులు నిర్ధారించారు. రేపు బండి సంజయ్ సిట్ ముందు హాజరవుతారు.