జాబ్స్AP Private Schools: విద్యార్థులకు గుడ్న్యూస్.. ప్రైవేట్ స్కూల్లో ఉచిత సీట్లు పేద పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదివేందుకు ఏపీ ప్రభుత్వం ప్రతీ ఏడాది అవకాశం కల్పిస్తోంది. ఇందులో పిల్లలకు ప్రైవేట్ స్కూల్లో 25 శాతం సీట్లు లభిస్తాయి. ఒకటో క్లాస్లో జాయిన్ కావడానికి విద్యార్థులు 2025-26 విద్యా సంవత్సరానికి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. By Kusuma 29 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Schools Water Bell : ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం... ఇకనుంచి వాటర్ బెల్ కూడా... ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థుల ఆరోగ్యాన్ని రక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కొత్తగా ‘వాటర్ బెల్’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. By Madhukar Vydhyula 26 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Half Day Schools : స్కూల్ విద్యార్ధులకు గుడ్న్యూస్.. ఆ రోజు నుంచే ఒంటిపూట బడులు చలికాలం అలా వెళ్లిందో లేదో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే బానుడు భగభగలాడుతున్నాడు. దీంతో సామాన్యులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఒకవైపు అన్ని తరగతుల పరీక్షలు దగ్గరపడుతుండటంతో ప్రభుత్వం ఒంటిపూట బడి మీదా ఫోకస్ పెట్టింది. By Madhukar Vydhyula 04 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్AP: స్కూళ్ళల్లో ప్రతీ శనివారం నో బ్యాగ్ డే.. నారా లోకేశ్ ఏపీలో స్కూళ్ళల్లో ప్రతీ శనివారం నో బ్యాగ్ డే నిర్వహించాలని ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేశ్ అధికారులకు ఆదేశించారు. దాంతో పాటూ విద్యార్థులకు కో కరికులం కార్యకలాపాలు నిర్వహించాలని సూచించారు. By Manogna alamuru 29 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంMumbai Bomb Threats: మరోసారి బాంబు బెదిరింపులు.. పాఠశాలకు మెయిల్ ముంబై స్కూల్కు బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. అంధేరీలోని ర్యాన్ గ్లోబల్ స్కూల్కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో పోలీసులు, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది పాఠశాలను పరిశీలించారు. ఎలాంటి వస్తువులు దొరకలేదు. By Kusuma 23 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్AP: ఏపీలో పిల్లలకు తగ్గనున్న పుస్తకాల బరువు వచ్చే ఏడాది నుంచి ఆంధ్రప్రదేశ్లో పుస్తకాల బరువు తగ్గనుంది. దీనికి సంబంధించి ప్రణాళిక రూపొందించింది ఏపీ గవర్నమెంట్. దీని ప్రకారం సెమిస్టర్ల వారీగా అన్నింటనీ కలిపి ఒకే పాఠ్య పుస్తకంగా తీసుకురావాలని నిర్ణయించింది. By Manogna alamuru 11 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Delhi: పరీక్షలు రాయడం ఇష్టం లేక బాంబు బెదిరింపు ఈమెయిల్స్ ఢిల్లీ స్కూళ్ళకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్ పంపింది ఓ 12వ తరగతి కుర్రాడని తెలిసింది. కేవలం పరీక్షలు రాయడం ఇష్టం లేకనే బాంబు బెదిరింపు మెయిల్స్ పంపాడని తెలిసింది. ఈ స్టూడెంట్ను పోలీసులు అరెస్ట్ చేశారు. By Manogna alamuru 11 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Delhi: ఢిల్లీలో స్కూల్స్కు బాంబు బెదిరింపులు ఢిల్లీలో పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. RKపురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పశ్చిమ్ విహార్లోని JD గోయెంకా స్కూల్కు ఇ మెయిల్స్ రూపంలో బాంబు బెదిరింపులు వచ్చాయి. స్కూల్ యాజమాన్యం పిల్లలను ఇంటికి పంపించి పోలీసులకు ఇన్ఫామ్ చేశారు. By K Mohan 09 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణప్రిన్సిపల్, మెస్ ఇంఛార్జ్ తిన్నాకే పిల్లలకు పెట్టండి.. ప్రభుత్వ గురుకులాలు, పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రిన్సిపల్, ఫుడ్ ఇంచార్జ్ భోజనం రుచి చూసిన తర్వాతే పిల్లలకు పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. వంటగదిలో సిబ్బంది మాస్కు, టోపీ, ఆప్రాన్ ధరించాలని స్పష్టం చేసింది. By srinivas 07 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn