నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం ఎస్ఎన్ తండా వద్ద శుక్రవారం బొలెరో బోల్తా పడింది. వాహనం అదుపు తప్పి సిద్దాపురం చెరువు కట్ట సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు స్పాట్లో చనిపోయారు. మరికొందరికి గాయాలు అయ్యాయి.
Jammu and Kashmir: లోయలో పడిపోయిన CRPF జవాన్ల వాహనం
జమ్మూ కశ్మీర్ బుద్గామ్ జిల్లాలో CRPF జవాన్లు ప్రయాణిస్తున్న వ్యాన్ అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో పది మంది జవాన్లు గాయపడ్డారు. లోయలోపడ్డ వాహనం 181 బెటాలియన్కు సంబంధించిందిగా తెలుస్తోంది. తంగనర్ కొండ ప్రాంతంలో వాహనం వెళుతూ ఉండగా అదుపు తప్పింది.
BIG BREAKING: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదురుగు స్పాట్ డెడ్!
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాకాల మండలం తోటపల్లి వద్ద పూతలపట్టు-నాయుడుపేట నేషనల్ హైవేపై స్పీడ్గా వెళ్తున్న ఓ కారు కంటైనర్ కిందకు దూసుకెళ్లడంతో ఈ ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు స్పాట్లోనే మృతి చెందారు.
మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
మధ్యప్రదేశ్ నారాయణగఢ్ పోలీస్స్టేషన్ పరిధి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్తోపాటు వ్యాన్లో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. చికిత్స కోసం వారిని ఆసుపత్రికి తరలించారు. మృతులు అంతరి మాతాజీ దర్శానికి వెళ్తున్నారు.
Road Accident: పారిశుద్ధ్య కార్మికుల మీదకి దూసుకెళ్లిన వ్యాన్.. ఆరుగురు మృతి
హర్యానా ఫిరోజ్పూర్ జిర్కాలోని ఇబ్రహీం బాస్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఢిల్లీ, ముంబై వెళ్లే ఎక్స్ప్రెస్ వేపై పనులు చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులపైకి దూసుకెళ్లింది. దీంతో ఏడుగురు మృతి చెందారు. మరో ఐదుగురు గాయాలపాలైయ్యారు. డ్రైవర్ పరారీలో ఉన్నాడు.
రన్నింగ్లో విరిగిన ఆర్టీసీ బస్సు స్టీరింగ్.. స్పాట్లోనే 25 మంది ప్రాణాలు?
సూర్యాపేట జిల్లాలో ఆర్టీసీ బస్సు స్టీరింగ్ విరిగిపోవడంతో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరికి తీవ్రంగా గాయాలు అయినట్లు తెలుస్తోంది. స్థానిక యువకులు వెంటనే వీరిని ఆసుపత్రికి తరలించారు.
America-Gunturu: టెక్సాస్ లో ఘోర రోడ్డు ప్రమాదం..గుంటూరు విద్యార్థిని దుర్మరణం!
అమెరికాలోని టెక్సాస్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గుంటూరు రాజేంద్ర నగర్ కు చెందిన వంగవోలు దీప్తి అనే యువతి దుర్మరణం పాలయ్యింది. మరో విద్యార్థిని తీవ్ర గాయాలపాలయ్యింది.
Road Accident: సూర్యాపేట జిల్లాలో కూలీల ఆటో బోల్తా.. స్పాట్లో పదిమంది!
సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఆత్మకూర్ మండలం కొత్తపహాడ్ దగ్గర కుక్కను తప్పించబోయి కూలీల ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాద ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో పదిమంది కూలీలకు తీవ్ర గాయాలు అయ్యాయి.
/rtv/media/media_files/2025/05/04/YdEWlLWnvZcihkbD7bE1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Accident-Breaking-.jpg)
/rtv/media/media_files/2025/04/29/MIDf1ec9MeM0qG59zr9o.jpg)
/rtv/media/media_files/2025/04/28/xABYwDyECkqVCMmVsU8h.jpg)
/rtv/media/media_files/2025/04/27/mxwfajDT56VtJMSwYOPL.jpg)
/rtv/media/media_files/2025/04/26/N1thLu1FIBV1dvNN2PQD.jpg)
/rtv/media/media_files/2025/04/20/msaPWAjZ6PmUA9xfjsVm.jpg)
/rtv/media/media_files/2025/04/18/ofLZDI2xNuarL7KV8FcV.jpg)
/rtv/media/media_files/2025/04/13/X9m6ezRFc6iX3RGHbk2m.jpg)