Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే ముగ్గురు మహిళలు మృతి
శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ధనపురం క్రాస్ వద్ద హైవేపై ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ముగ్గురు మహిళలు స్పాట్లోనే మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Paster Praveen: సెల్ఫ్ యాక్సిడెంట్ లోనే పాస్టర్ ప్రవీణ్ మృతి..పోస్ట్ మార్టం రిపోర్ట్
పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల మృతి కేసును ఏలూరు పోలీసులు ఛేదించారు. ప్రత్యక్ష సాక్షులు, పోస్ట్మార్టం నివేదికల ఆధారంగా ఆయన యాక్సిడెంట్ లోనే చనిపోయారని తేల్చారు. తల, శరీరం పై గాయాలతోనే చనిపోయారని చెబుతున్నారు.
Road Accident: మియాపూర్లో లారీ బీభత్సం.. ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి.. మరో ఇద్దరికి సీరియస్!
మియాపూర్ మెట్రో స్టేషన్ అతివేగంతో వెళ్తున్న లారీ బీభత్సం సృష్టించింది. పోలీసులు యూ టర్న్ తీసుకుంటుండగా లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ సింహాచలం మృతి చెందగా.. మరో ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి.
AP Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. డిప్యూటీ కలెక్టర్ స్పాట్డెడ్
ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంబేపల్లిలోని యర్రగుంట్ల వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి స్పాట్లోనే ప్రాణాలు విడిచారు. మరో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. వారిని సమీప హాస్పిటల్కు తరలించారు.
Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 15 పల్టీలు కొట్టిన కారు! వీడియో వైరల్
కర్ణాటక చిత్రదుర్గ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వస్తున్న కారు డివైడర్ ను ఢీకొట్టి 15 పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. గాయపడిన మరో ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు.
Minor boy accident: 15ఏళ్ల బాలుడు కారు డ్రైవింగ్.. 2ఏళ్ల చిన్నారి మృతి
15ఏళ్ల కుర్రాడు కారు డ్రైవింగ్ కారణంగా ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి చనిపోయింది. ఈ ఘటన రంజాన్ రోజే ఢిల్లీలోని పహర్గంజ్లో చోటుచేసుకుంది. కారు నడిపిన బాలుడి పేరు పంకజ్ అగర్వాల్, అతని తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Khammam accident ఉగాది రోజే విషాదం.. ఆర్టీసీ బస్సుకు ఘోర రోడ్డు ప్రమాదం
ఖమ్మం జిల్లా పెనుబల్లిలో ఉగాది రోజే ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లంకపల్లి శివారులో ఆయిల్ ట్యాంకర్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. బస్సు కండక్టర్ సీతారామ ప్రసాద్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులకు తీవ్రగాయాలు అయ్యాయి.
BIG BREAKING: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐపీఎస్ అధికారి దుర్మరణం!
నాగర్ కర్నూల్ జిల్లాలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన ఐపీఎస్ అధికారి దుర్మరణం చెందారు. అమ్రాబాద్ మండలం శ్రీశైలం హైవేలో దోమల పెంటవద్ద బస్సును కారు ఢీకొట్టింది. ఇద్దరు మృతి చెందగా, అందులో సుధాకర్ పటేల్ అనే ఐపీఎస్ అధికారి ఉన్నారు.
/rtv/media/media_files/2025/04/16/Pyo5Z0NedepdFpCbN3YK.jpg)
/rtv/media/media_files/2025/02/06/96PeaR0hKkht3gP21e1m.webp)
/rtv/media/media_files/2025/04/13/GfL2Qp45PJC1jAQz01gZ.jpg)
/rtv/media/media_files/2025/04/08/6cvMFUfemhjD5h9Tlsfj.jpg)
/rtv/media/media_files/2025/04/07/TpTyQUZu1U5My9WLqAkF.jpg)
/rtv/media/media_files/2025/03/31/VIeNJTjYOiX9vimVg0M6.jpg)
/rtv/media/media_files/2025/03/30/vuwNLmZicPbuTXSO8szB.jpeg)
/rtv/media/media_files/2025/03/29/JONV6VhxWN2aIHCS9EKq.jpg)