నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం ఎస్ఎన్ తండా వద్ద శుక్రవారం బొలెరో బోల్తా పడింది. వాహనం అదుపు తప్పి సిద్దాపురం చెరువు కట్ట సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు స్పాట్లో చనిపోయారు. మరికొందరికి గాయాలు అయ్యాయి.