/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Accident-Breaking-.jpg)
Accident-Breaking warangal
దైవ దర్శనానికి వెళ్లి వస్తున్న వాహనానికి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం ఎస్ఎన్ తండా వద్ద శుక్రవారం బొలెరో బోల్తా పడింది. వాహనం అదుపు తప్పి సిద్దాపురం చెరువు కట్ట సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు స్పాట్లో చనిపోయారు. మరికొందరికి గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో వాహనంలో 20 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. శ్రీశైలం వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. మృతులు అదోనికి చెందిన వారికి గుర్తించారు.
(nandyala | nandyala-district-atmakuru | srishailam | road-accident | latest-telugu-news | bolero | bolero-vehicle)