Crime : దారుణం.. 22 ఏళ్ల మహిళపై ఐదుగురు అత్యాచారం
ఒడిశాలో దారుణం జరిగింది. మయూర్భంజ్ జిల్లాలో 22 ఏళ్ల మహిళపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారం చేశారు. ఇందులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది.
ఒడిశాలో దారుణం జరిగింది. మయూర్భంజ్ జిల్లాలో 22 ఏళ్ల మహిళపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారం చేశారు. ఇందులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది.
హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది.ఐదేళ్ల బాలుడిపై ఓ మృగాడు లైంగికదాడికి పాల్పడి ఆ తర్వాత హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికులను షాకింగ్కు గురిచేసింది.
ఢిల్లీలోని ఓ పాఠశాలలో దారుణం జరిగింది. 14 ఏళ్ల బాలుడిపై ఓ వ్యక్తి అత్యాచారం చేయడం కలకలం రేపింది. జులై 24న వాష్రూమ్లోకి వెళ్లిన ఆ బాలుడిపై ఈ అఘాయిత్యం జరిగింది. సమాచారం మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో దారుణం జరిగింది. కన్న తండ్రే 9 ఏళ్ల కూతురిపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తండ్రి పరారీలో ఉండగా పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.
తాజాగా పంజాబ్ మొహాలీ జిల్లాలోని జిరక్పూర్లో దారుణం చోటు చేసుకుంది. పదహారేళ్ల మైనర్ బాలికపై కొంతమంది యువకులు అత్యాచారం చేశారు. బాధితురాలిని.. కారులోకి బలవంతంగా లాగి ఎత్తుకెళ్లారు. కారులో తిప్పుతూ ఒకరితర్వాత ఒకరు లైంగికదాడికి పాల్పడ్డారు.
ఒడిశాకు చెందిన కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఎన్ఎస్యుఐ విద్యార్థినేత ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం చేశాడు. కాగా ఈ ఏడాది మార్చి నెలలో జరిగిన ఈ ఘటనపై సదరు యువతి నిన్న పోలీసులకు ఫిర్యాదు చేయగా అతన్ని అరెస్ట్ చేశారు. దీనిపై తెలంగాణ బీజేపీ ఫైర్ అయ్యింది.
హైదరాబాద్లో మీర్పేటలో దివ్యాంగురాలైన యువతిపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆ యువతి ఇంట్లో వాళ్లకి చెప్పలేక ఆత్మహత్య చేసుకుంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఢిల్లీలో మూడేళ్ల చిన్నారిపై పక్కింటి కుర్రాడు అత్యాచారం చేసిన దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఆ చిన్నారిపై అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని ఆ పాప కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.