విషాద విహారయాత్ర.. నీట మునిగి 8 మంది మృతి
రాజస్థాన్లో విషాదం చోటుచేసుకుంది. విహారయాత్రకు వెళ్లిన పలు కుటుంబాల్లో విషాదం నెలకొంది. బనాస్ నదిలో నీటమునిగి ఎనిమిది మంది మృతి చెందడం కలకలం రేపింది. వీళ్లందరూ కూడా 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సులోపు వారే.
రాజస్థాన్లో విషాదం చోటుచేసుకుంది. విహారయాత్రకు వెళ్లిన పలు కుటుంబాల్లో విషాదం నెలకొంది. బనాస్ నదిలో నీటమునిగి ఎనిమిది మంది మృతి చెందడం కలకలం రేపింది. వీళ్లందరూ కూడా 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సులోపు వారే.
వినియోగదారులు ఎంతో నమ్మకంతో బ్యాంకులో డిపాజిట్ చేసిన సొమ్మును ఓ బ్యాంక్ అధికారిణి తన సొంతానికి వాడుకుంది. అది కూడా ఒకటి రెండు వేలు కాదు ఏకంగా రూ.4.58 కోట్లు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని కోట ఐసీఐసీఐ బ్యాంక్లో చోటు చేసుకుంది.
పాక్కు గూఢచర్యం చేస్తున్నారని సకూర్ ఖాన్ మగళియార్ను సీఐడీ, ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇతను కాంగ్రెస్ మాజీ మంత్రి సలేహ్ మహ్మద్ వ్యక్తిగత సహాయకుడిగా కూడా పని చేసినట్లు తెలుస్తోంది.
పసిపిల్లలను అమ్ముతున్న ఓ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. సూర్యపేట జిల్లా లో శిశువులను విక్రయిస్తు్న్నారనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి నిందితులను పట్టుకున్నారు. నిందితులలో ఆరుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు.
పోటీపరీక్షలు అనగానే భయామో, లేక విజయం సాధించలేమన్న అపనమ్మకమో కానీ పోటీ పరీక్షల కోచింగ్కు ప్రసిద్ధి చెందిన రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. కోటాలో ఆత్మహత్యల పరంపర కొనసాగుతుండగా 2025లో ఆత్మహత్య చేసుకున్నవారి సంఖ్య 15కు చేరింది.
రాజస్థాన్లో అంగరంగవైభవంగా జరుగుతున్న పెళ్లి అనూహ్యంగా ఆగిపోయింది. ఆరు అడుగులు పూర్తి చేసి ఏడో అడుగు వేస్తుండగా మాజీ లవర్ ఫోన్ చేసింది. దీంతో ఆ యువకుడు వెంటనే పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడు. వధువు బంధువులు గొడవ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పాకిస్తాన్ ISI తరపున గూఢచర్యం చేస్తున్న రాజస్థాన్ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పఠాన్ ఖాన్ 12ఏళ్లుగా భారత భద్రతకు సంబంధించిన సమాచారం తరలిస్తున్నాడని అధికారులు తెలిపారు. పేరుమార్చుకుని నకిలీ గుర్తింపు కార్డులు వాడుతున్నట్లు గుర్తించారు.
పహల్గామ్ ఉగ్రదాడితో రాజస్థాన్ యువకుడి పెళ్లి ఆగిపోయింది. నాలుగేళ్ల క్రితం పాక్ యువతితో పెళ్లి ఫిక్స్ కాగా వీసా క్లియరెన్స్ కోసం వెయిట్ చేశారు. ఏప్రిల్ 30వ తేదీన పెళ్లి ఉండటంతో బరాత్తో వాఘా బార్డర్ దగ్గరకు వరుడు వెళ్లగా వెనక్కి పంపించింది.
రాజస్థాన్ ఉదయపూర్లో హై ప్రొఫైల్ కాల్ గర్ల్స్ రాకెట్ గుట్టు రట్టైంది. సీక్రెట్ ఆపరేషన్లో కస్టమర్గా వెళ్లిన కానిస్టేబుల్..11 మంది అమ్మాయిలు, బ్రోకర్ ఓం ప్రకాష్ను అరెస్ట్ చేశారు. మహిళలంతా ముంబై, ఢిల్లీ, కోల్కతా, ఆగ్రాకు చెందిన వారిగా గుర్తించారు.