BIG BREAKING: హాస్పిటల్లో ఘోర అగ్నిప్రమాదం.. ఆరుగురు పేషెంట్లు మృతి
జైపూర్లోని ఎస్ఎంఎస్ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఐసీయూ వార్డులో మంటలు చెలరేగి ఆరుగురు రోగులు మృతిచెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉంది.