Jyoti Malhotra: ఉగ్రవాదుల శిక్షణలో వీడియో రికార్డింగ్ స్కీల్స్.. 4నెలల్లో 10రాష్ట్రాలు, 30నగరాల సమాచారం సెండ్!
పాకిస్తాన్ గూఢచారి జ్యోతి మల్హోత్రా గురించి మరిన్ని సంచలనాలు బయటపడ్డాయి. వీడియోలు ఎలా తీయాలో ఆమెకు ఉగ్రవాదులు శిక్షణ ఇచ్చినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. 4నెలల్లో 10రాష్ట్రాలు తిరిగిన ఆమె 30కిపైగా నగరాల సున్నితమైన సమాచారం వారికి పంపినట్లు తెలుస్తోంది.
Pakistan: కరువు అంచున పాక్..ఉగ్రవాదం కారణంగా తగ్గిన సాయం
చాలా రోజుల నుంచి పాకిస్తాన్ దారిద్ర్యరేఖకు చేరువలో ఉంది. ఇప్పుడు భారత్ తో యుద్ధం తర్వాత దాని పరిస్థితి మరింత దిగజారిపోయింది. ప్రపంచ సంస్థల నుంచి ఆర్థిక సాయం తగ్గడంతో పాక్ కరువు అంచున ఉంది.
Ind-Pak: 12 రోజుల తర్వాత వాఘా-అట్టారీ బోర్డర్ లో బీటింగ్ రిట్రీట్
భారత్, పాక్ ఉద్రిక్తత నేపథ్యంలో రెండు దేశాల బోర్డర్లనూ మూసేశారు. వాఘా-అట్టారీ బోర్డర్ దగ్గర జరిగే బీటింగ్ రిట్రీట్ ను కూడా ఆపేశారు. కానీ ఇప్పుడు 12 రోజుల తర్వాత దానిని తిరిగి ఈరోజు ప్రారంభిస్తున్నారు. గేట్లు తెరవకుండానే జెండాలను ఎగురవేయనున్నారు.
India Espionage: పాక్ చేతికి కీలక సమాచారం.. కశ్మీర్ To కన్యాకుమారి గూఢచర్య నెట్వర్క్!
పహల్గాం ఘటనపై భయంకర నిజాలు బయటపడుతున్నాయి. పాకిస్తాన్కు కీలక సమాచారం చేరవేసేందుకు ఇండియాలో కశ్మీర్ To కన్యాకుమారి గూఢచర్య నెట్వర్క్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేయగా మరికొంతమందిని అదుపులోకి తీసుకోనున్నారు.
విజయనగరంలో టెర్రరిస్టుల కలకలం.. పోలీసుల విచారణలో సంచలన విషయాలు
విజయనగరంలో టెర్రరిస్టులు సిరాజ్, సమీర్ రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు ప్రస్తావించినట్లు సమాచారం. ఆరుగురు వ్యక్తులు ఇన్స్టాగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. ఇందులో సిరాజ్, సమీర్తో పాటు కర్ణాటక, మహారాష్ట్ర యువకులు ఉన్నారని గుర్తించారు.
India and Pakistan war : కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదు.. విక్రమ్ మిస్రీ సంచలన వ్యాఖ్యలు!
భారతదేశం, పాకిస్థాన్ల మధ్య ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పష్టం చేశారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక స్థాయిలో తీసుకున్న నిర్ణయం మేరకు సైనిక చర్యలను నిలిపివేశామని తేల్చి చెప్పారు.
బయటపడ్డ మరో పాక్ స్పై నెట్వర్క్.. ఆపరేషన్ సిందూర్ గురించి లీక్
ఆపరేషన్ సిందూర్ గురించి పాకిస్తాన్కు లీక్ చేసిన ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు గురుదాస్పూర్కు చెందిన సుఖ్ప్రీత్ సింగ్, కరణ్బీర్ సింగ్లు. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్లో ఆర్మీ కదలికలు, ప్లాన్లు పాక్ నిఘా సంస్థకు అందించారు.
Brahmos missiles : పాక్ వెన్నువిరిచిన బ్రహ్మోస్.. భారత్ విజయంలో కీలక పాత్ర!
బ్రహ్మోస్ పేరు చెబితే చాలు... శత్రు దేశాల వెన్నులో వణుకు పుడుతుంది. ఆపరేషన్ సిందూర్తో భారత్ దెబ్బ ఏంటో ప్రపంచానికి తెలిసివచ్చింది. ఎంతలా అంటే..ఇండియా.. తన గడ్డమీద నుంచి పాక్లో అడుగు పెట్టకుండా యుద్దం చేసింది.
/rtv/media/media_files/2025/05/20/BWMxBcVuCk1GJIr6FQOZ.jpg)
/rtv/media/media_files/2025/05/20/W26mofNvMke11IxHIbcw.jpg)
/rtv/media/media_files/2025/05/20/cJ13t3OMY3xCcr9mBivh.jpg)
/rtv/media/media_files/2025/05/20/Ww3rQkMkfag9xL4ZpHCb.jpg)
/rtv/media/media_files/2025/05/20/zudOGUcbyCmbnpqng3v2.jpg)
/rtv/media/media_files/2025/05/19/dNMOgDWV1JGcvVVco6hN.jpg)
/rtv/media/media_files/2025/05/19/QwtkDFs8wbaCTTDXyMYQ.jpg)
/rtv/media/media_files/2025/05/19/VO9UincNA9iHWJjq8Ut4.jpg)
/rtv/media/media_files/2025/05/19/pap4HE0UXYnxXQiVOy25.jpg)