NIA: దేశంలో పాక్ గూఢచర్యం.. NIA తనిఖీలు
NIA ఆదివారం దేశవ్యాప్తంగా 15 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఈ తనిఖీలు నిర్వహించింది. పాక్ నిఘా సంస్థ ISIతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న వ్యక్తుల ఇళ్లు, కార్యాలయాలు ఈ రాష్ట్రాల్లోనే ఉన్నాయి.