Terrorists: మరో ముగ్గురు ఉగ్రవాదులు అరెస్ట్
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల వేట కొనసాగుతూనే ఉంది. అయితే లష్కరే తోయిబాతో సంబంధం ఉన్న ముగ్గురు ఉగ్రవాదులను తాజాగా జమ్మూకశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. బడ్గాం జిల్లాలో వీళ్లని అదుపులోకి తీసుకున్నారు.
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల వేట కొనసాగుతూనే ఉంది. అయితే లష్కరే తోయిబాతో సంబంధం ఉన్న ముగ్గురు ఉగ్రవాదులను తాజాగా జమ్మూకశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. బడ్గాం జిల్లాలో వీళ్లని అదుపులోకి తీసుకున్నారు.
ఆపరేషన్ సిందూర్లో భారత సైన్యం ముఖ్యపాత్ర వహించిందని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ప్రశంసించారు. ప్రధాని మోదీ ఉగ్రవాదాన్ని తరిమికొడతారని అన్నారు. అయితే ఆర్మీ చెప్పాల్సిన విషయాలు బీజేపీ చెబుతుంటే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.