Mosque Attack: మసీదుపై దాడులు.. 50 మంది మృతి
నైజీరియాలో దారుణం జరిగింది. ఉంగువాన్ మాంటా అనే పట్టణంలో కొందరు దుండగులు మసీదుపై కాల్పులు జరిపారు. ఈ విషాద ఘటనలో 50 మంది ప్రాణాలు కోల్పోయారు.
నైజీరియాలో దారుణం జరిగింది. ఉంగువాన్ మాంటా అనే పట్టణంలో కొందరు దుండగులు మసీదుపై కాల్పులు జరిపారు. ఈ విషాద ఘటనలో 50 మంది ప్రాణాలు కోల్పోయారు.
నైజీరియాలోని వాయువ్య సోకోటో రాష్ట్రంలోని స్థానిక గోరోన్యో మార్కెట్కు వెళ్తుండగా పడవ ప్రమాదానికి గురైంది. దీంతో 40 మంది నదిలో పడి గల్లంతు అయ్యారు. ఇందులో 10 మందిని ప్రాణాలతో రక్షించినట్లు జాతీయ అత్యవసర నిర్వహణ సంస్థ తెలిపింది.
నైజీరియాలో చాలా దారుణం జరిగింది. నైజీరియాలోని సెంట్రల్ బెన్యూ రాష్ట్రంలోని యెలెవాటా గ్రామంలో ముష్కరులు పెద్ద ఎత్తున దాడి చేశారు. ఇందులో 100 మంది దాకా మరణించారు. గదుల్లో బంధించి మరీ సజీవదహనం చేశారు.
నైజీరియాలో భారీ వర్షాలకు 115 మంది మృతి చెందారు. నిగర్ నది ఉప్పొంగడంతో మూడు వేలకు పైగా ఇళ్లు నీటిలో మునిగిపోయాయి. వేలాది మంది ఆ వరదల్లో కొట్టుకుని పోయారు. ఇప్పటికే 115 మంది మృతి చెందగా.. వీరి సంఖ్య ఇంకా పెరగనుందని అధికారులు చెబుతున్నారు.
బెంగళూర్ కెంపేగౌడ ఎయిర్పోర్టు దగ్గర దారుణం జరిగింది. నైజీరియాకు చెందిన 30ఏళ్ల యువతిని గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. డెడ్ బాడీ రెండు ముక్కలుగా కోసి చెట్టికింద పడేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ సుజీత్ తెలిపారు.
నైజీరియాలో పెట్రోల్ ట్యాంకర్ పేలి 70 మంది చనిపోయారు. నైజర్ ప్రావిన్స్లోని సులేజా ప్రాంతానికి సమీపంలో కొంతమంది జనరేటర్ సాయంతో ఒక ట్యాంకర్ నుండి మరొక ట్రక్కుకు గ్యాసోలిన్ను బదిలీ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పేలుడు జరిగింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో అత్యున్నత పురస్కారం లభించింది. నైజీరియా కూడా తమ దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది. 'ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్' గ్రాండ్ కమాండర్ను ఆయనకు అందించనుంది. మోదీ అందుకున్న అంతర్జాతీయ అవార్డుల్లో ఇది 17వ పురస్కారం.
నైజీరియాలో దారుణం జరిగింది. ఆకలికి తాళలేక రోడ్డెక్కి నిరసనలు చేసిన 76 మందిపై రకరకాల కేసులు నమోదు చేశారు. ఆపై కోర్టు వారికి మరణశిక్షను విధించింది. అందులో 29 మంది చిన్నారులు ఉండటం సంచలనం రేపుతోంది.