BIG BREAKING: నైజీరియాలో భారీ వర్షాలు.. 115 మంది మృతి

నైజీరియాలో భారీ వర్షాలకు 115 మంది మృతి చెందారు. నిగర్ నది ఉప్పొంగడంతో మూడు వేలకు పైగా ఇళ్లు నీటిలో మునిగిపోయాయి. వేలాది మంది ఆ వరదల్లో కొట్టుకుని పోయారు. ఇప్పటికే 115 మంది మృతి చెందగా.. వీరి సంఖ్య ఇంకా పెరగనుందని అధికారులు చెబుతున్నారు.

New Update
Heavy Rains

Heavy Rains

నైజీరియాలో భారీ వర్షాలకు 115 మంది మృతి చెందారు. నిగర్ నది ఉప్పొంగడంతో మూడు వేలకు పైగా ఇళ్లు నీటిలో మునిగిపోయాయి. వేలాది మంది ఆ వరదల్లో కొట్టుకుని పోయారు. ఇప్పటికే 115 మంది మృతి చెందగా.. వీరి సంఖ్య ఇంకా పెరగనుందని అధికారులు చెబుతున్నారు.

 

 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు