Nigeria: కిడ్నాపైన 300 మంది పిల్లలు విడుదల.. ఎక్కడంటే
ఆఫ్రికాలోని నైజీరియాలో ఇటీవల 300 మంది విద్యార్థులు కిడ్నాప్ కాగా.. తాజాగా వారిని దుండగులు విడుదల చేశారు. భద్రతా ఏజెన్సీల సమన్వయం, వ్యూహరచనలతో ఇది సాధ్యమైందని అక్కడి స్థానిక గవర్నర్ పేర్కొన్నారు.
ఆఫ్రికాలోని నైజీరియాలో ఇటీవల 300 మంది విద్యార్థులు కిడ్నాప్ కాగా.. తాజాగా వారిని దుండగులు విడుదల చేశారు. భద్రతా ఏజెన్సీల సమన్వయం, వ్యూహరచనలతో ఇది సాధ్యమైందని అక్కడి స్థానిక గవర్నర్ పేర్కొన్నారు.
నైజీరియాలో బందిపోట్లు దారుణానికి పాల్పడ్డారు. కురిగా పాఠశాలపై దాడిచేసి 280 మందికి పైగా చిన్నారులను కిడ్నాప్ చేశారు. వీరంతా 8 నుంచి 15ఏళ్ల వయసులోపు ఉన్నట్లు సమాచారం. దీనిపై ప్రత్యేక ఆపరేషన్ చేపట్టినట్లు స్థానిక గవర్నర్ వెల్లడించారు.