ముగింపు దశకు వచ్చిన భారత్,నేపాల్ సరిహద్దులో నిర్మిస్తున్నరెండు వరుసల మోటారు వంతెన..
ఉత్తరాఖండ్లోని నేపాల్తో భారతదేశానికి 275 కి.మీ అంతర్జాతీయ సరిహద్దు ఉంది.దీంతో వాహన రాకపోకలకు ఇప్పటి వరకు ఒకే దారి ఉంది. దీంతో పితోర్ఘర్ లో నేపాల్ వెళ్లేందుకు రెండు వరుసల వంతెన నిర్మాణపనులు కొన్ని నెలలకు ముందు ప్రారంభమైయాయి.అయితే దీని నిర్మాణం వచ్చే నెలలో పూర్తి కానుంది.