Nepal: భారీ వరదలు..112 మంది మృతి..కొట్టుకుపోయిన వందల మంది!
నేపాల్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల సుమారు 112 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వరదల వల్ల సుమారు 60 మంది వరకు తీవ్ర గాయాల పాలయ్యారని అధికారులు పేర్కొన్నారు.
నేపాల్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల సుమారు 112 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వరదల వల్ల సుమారు 60 మంది వరకు తీవ్ర గాయాల పాలయ్యారని అధికారులు పేర్కొన్నారు.
నేపాల్ లో జరిగిన బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య 41 కి చేరింది. మృతులను మహారాష్ట్ర వాసులుగా అధికారులు గుర్తించారు. మృతదేహాలను భారత్ కు తీసుకురావడానికి ఎయిర్ ఫోర్స్ విమానం నేపాల్ కు బయల్దేరింది.
నేపాల్ రాజధాని ఖాట్మండు నుండి సియాఫ్రుబెన్సి కి వెళుతున్న ఓ హెలికాఫ్టర్ సువాకోట్ సమీపంలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మృతులను చైనాకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు.
నేపాల్లో మరో ప్రమాదం చోటుచేసుకుంది. రాజధాని ఖాట్మండు నుంచి సియాఫ్రుబెన్సికి వెళ్తుండగా ఓ హెలికాప్టర్ కుప్పలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. నువాకోట్ సమీపంలో హెలికాప్టర్ కూలింది. మృతులు చైనాకు చెందినవారిగా గుర్తించారు.
నేపాల్లోని ఖాట్మండులో ఘోర ప్రమాదం జరిగింది. ఎయిర్పోర్ట్లో విమానం టేకాఫ్ అవుతుండగా ఒక్కసారిగా కుప్ప కూలింది. ప్రమాద సమయంలో విమానంలో 19 మంది ప్రయాణికులున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది.
నేపాల్ లోని త్రిశూలి నదిలో 51 మంది గల్లంతయిన ఘటనలో ఒక భారతీయుడి మృతదేహం లభ్యమైంది.శుక్రవారం తెల్లవారుజామున మదన్-ఆష్రిత్ జాతీయ రహదారిపై రెండు బస్సులపై కొండచరియలు విరగిపడిన ఘటన చోటు చేసుకుంది. గల్లంతయిన వారిలో ఏడుగురు భారతీయులు ఉన్నట్టు తెలుస్తోంది.
నేపాల్లో విశ్వాస పరీక్షలో ప్రధాని ప్రచండ ప్రభుత్వం విఫలం కావటంతో కొత్త ప్రధానిగా కె.పీ శర్మ ఓలీ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కె.పీ శర్మ ఓలీ 2020లో ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలో సొంత పార్టీలోనే విభేదాలు రావటంతో ఆయన రాజీనామా చేశారు.
నేపాల్ లో శుక్రవారం ఉదయం వరదల కారణంగా కొండచరియలు విరిగిపడడంతో రెండు బస్సులు త్రిశూలి నదిలో కొట్టుకుపోయాయి. రెండు బస్సుల్లో డ్రైవర్లతో సహా మొత్తం 63 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం.శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.
నేపాల్ లో ప్రభుత్వం కుప్పకూలింది. తమ మద్దతును ఉపసంహరించుకుంటూ సంకీర్ణ మంత్రులు అంతా ఒకేసారి రాజీనామా చేశారు. ప్రధాన ప్రతిపక్షం నేపాలీ కాంగ్రెస్ పార్టీ బుధవారం ప్రధాని పుష్ప కమల్ దహల్ ను పదవీ విరమణ చేయాలని డిమాండ్ చేసింది.