IIT Madras: ఐఐటీ మద్రాస్లో పరమ్ రుద్ర సూపర్ కంప్యూటింగ్ సిస్టమ్
ఐఐటీ మద్రాస్లో మరో కొత్త సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 3.1 పెటాఫ్లాప్ పరమ్ రుద్ర సూపర్ కంప్యూటింగ్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది.
ఐఐటీ మద్రాస్లో మరో కొత్త సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 3.1 పెటాఫ్లాప్ పరమ్ రుద్ర సూపర్ కంప్యూటింగ్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది.
దేశవ్యాప్తంగా జనగణన జరిపేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. తొలిసారిగా డిజిటల్ విధానంలో జరగనున్న జనగణనకు రంగం సిద్ధమైంది. తొలి దశలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి గృహగణన చేపట్టనుంది. ఈ ప్రక్రియ సెప్టెంబర్ 30వ తేదీతో ముగియనుంది.
గత పదేళ్లుగా అధికారంలో ఉన్న గుజరాత్ బీజేపీ ఎంపీల ఆస్తులు భారీగా పెరిగాయని ADR, నేషనల్ ఎలక్షన్ వాచ్ తమ తాజా రిపోర్ట్లో తేలింది. 2014 నుండి 2024 వరకు వరుసగా 2 సార్లు ఎన్నికైన ఎంపీల ఎన్నికల అఫిడవిట్లు పరిశీలించిన తర్వాత ఈ నివేదికను విడుదల చేశారు.
కొన్ని రోజులుగా నష్టాల్లో ఈదులాడుతున్న భారత స్టాక్ మార్కెట్ ఈ రోజు కుప్ప కూలిపోయింది. భారత్ పై 500 శాతం సుంకాలు విధిస్తామన్న అమెరికా హెచ్చరికతో సూచీలు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి.
జేఈఈ మెయిన్ పరీక్ష తేదీలు ఖరారయ్యాయి. ఈ మేరకు ఎన్టీఏ ప్రకటించింది. జనవరి 21, 22, 23, 24, 28 తేదీల్లో జేఈఈ మెయిన్ పేపర్ -1 పరీక్షలు జరుగుతాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) స్పష్టం చేసింది. ఇప్పటికే సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు విడుదల చేసింది.
వెస్ట్ బెంగాల్లోని కోల్కతాలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. గురువారం ఉదయం పొలిటికల్ కన్సల్టెన్సీ కంపెనీ ఐపాక్పై, దాని ఓనర్ ప్రతీక్ జైన్ ఇంటిపై ఈడీ రైడ్స్ చేసింది. ఈ సోదాలు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించాయి.
నేషనల్ షూటింగ్ కోచ్ అంకుశ్ భరద్వాజ్ తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు 17 ఏళ్ల మైనర్ షూటర్ హర్యానా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఫరీదాబాద్లోని మహిళా పోలీస్ స్టేషన్లో నిందితుడిపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదైంది.
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. ఓ 20 ఏళ్ల గిరిజన యువతిని రూ.3 లక్షలకు అమ్మారనే ఆరోపణలతో పోలీసులు నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు.