Telangana Crime: దారుణం.. ఆస్తిలో వాటా ఇవ్వాలని.. 7 నెలల గర్భిణిని హత్య చేసిన కొడుకులు!
తెలంగాణకి చెందిన రాములు తన మొదటి భార్య చనిపోవడంతో రెండో భార్యను పెళ్లి చేసుకున్నాడు. గర్భిణి అయిన రెండో భార్యకు పిల్లలు పుడితే ఆస్తిలో వాటా ఇవ్వాలని మొదటి భార్య కొడుకులు ఇద్దరూ దారుణంగా హత్య చేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.