పోలీసుల చేతిలో మావోయిస్టుల సొరంగ మార్గాలు | Huge Maoist Tunnels Found in Karregutta Forest | RTV
‘బచావో కర్రెగుట్టలు’ఆపరేషన్ ఫెయిల్ అయిందా? 24 వేల మందితో కూడిన భద్రతా బలగాలు మావోయిస్టుల జాడను గుర్తించలేకపోయాయా? 3 వేల మంది నక్సల్స్ సులభంగా తప్పించుకున్నారా? అసలేం జరిగిందో తెలుసుకునేందుకు పూర్తి ఆర్టికల్ చదవండి.
మావోయిస్టులతో శాంతి చర్చలపై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన ప్రకటన చేశారు. ఎంతోమంది అమాయకులను చంపిన నక్సలైట్లతో చర్చల ప్రసక్తే లేదన్నారు. వారు ఆయుధాలు వీడిన తర్వాతే చర్చల గురించి ఆలోచిస్తామని చెప్పారు.
కర్రెగుట్టలను బుధవారం భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. మావోయిస్టుల జాడ మాత్రం కనిపించలేదు. దీంతో వాళ్లు కర్రెగుట్టలను ఖాళీ చేసి మరో సురక్షిత ప్రాంతంలోకి వెళ్లారని సమాచారం.
ఆపరేషన్ కర్రెగుట్ట నుంచి మరో బిగ్ అప్డేట్ వెలువడింది. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు మద్వి హిడ్మా భద్రతాబలగాల వలయం నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ములుగు అడవుల్లోకి హిడ్మాతోపాటు PLGA బెటాలియన్ ప్రవేశించినట్లు నిఘావర్గాలు అంచనా వేస్తున్నాయి.
మావోయిస్టులు, భద్రతాబలగాల మధ్య పోరు ఉత్కంఠగా మారింది. పోలీసులను డైవర్ట్ చేసేందుకే మావోయిస్టుపార్టీ కర్రె గుట్ట ఆపరేషన్ డ్రామా ఆడినట్లు తెలుస్తోంది. అగ్రనాయకత్వమంతా కేరళ, కర్ణాటక సేఫ్ జోన్లకు వెళ్లిపోయారని, కొంతమంది విదేశాలకు వెళ్లినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లా ఏజెన్సీలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో పోలీసులు గాలింపు చేపట్టారు. ఈక్రమంలో కాకులమామిడి, కంటారం దగ్గర పోలీసులకు తారపడిన మావోయిస్టులు కాల్పులు జరిపారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మావోయిస్టులకు మద్దతుగా నిలిచారు. కేసీఆర్కు వాఖ్యలకు సపోర్టుగా ఆపరేషన్ కగార్పై కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులను అంతం చేస్తామనే కేంద్ర ప్రభుత్వం విధానం సరికాదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా శాంతి చర్చలు జరపాలని కోరారు.
మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలంటూ ఎల్కతుర్తి సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై రఘునందన్ సెటైర్లు వేశారు. ‘ఆపరేషన్ కగార్’పై అంత కంగారు ఎందుకని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకురాని మావోయిస్టులు అధికారం పోగానే గుర్తుకొస్తున్నారని విమర్శించారు.