KCR: అధికారం పోగానే నక్సలైట్లు గుర్తుకొచ్చారా.. కేసీఆర్పై రఘునందన్ సంచలన కామెంట్స్!
మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలంటూ ఎల్కతుర్తి సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై రఘునందన్ సెటైర్లు వేశారు. ‘ఆపరేషన్ కగార్’పై అంత కంగారు ఎందుకని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకురాని మావోయిస్టులు అధికారం పోగానే గుర్తుకొస్తున్నారని విమర్శించారు.