India Alliance: ఝార్ఖండ్లో ఇండియా కూటమిదే అధికారం: యాక్సిస్ మై ఇండియా
యాక్సిస్ మై ఇండియా ఝార్ఖండ్కు సంబంధించి పోల్ సర్వే విడుదల చేసింది. ఈ సర్వేలో ఇండియా కూటమి వైపే ఓటర్లు మొగ్గుచూపినట్లు తేలింది. ఎన్డీయే కూటమికి 25 సీట్లు, ఇండియా కూటమికి 53, ఇతరులు 3 స్థానాల్లో గెలుస్తారని అంచనా వేసింది.