మహారాష్ట్ర ఎన్నికల్లో సెలబ్రిటీల సందడి.. అక్షయ్, సచిన్ సహా

మహారాష్ట్ర ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. అక్షయ్ కుమార్, దర్శకుడు కబీర్‌ ఖాన్‌, సినీ నటుడు రాజ్‌ కుమార్‌ రావ్‌, నటి గౌతమీ కపూర్‌ సహా మరెందరో తొలి గంటల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

New Update
Advertisment
తాజా కథనాలు