Mancherial: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఊహించని తీర్పు.. పెద్ద షాకే ఇది
మంచిర్యాల జిల్లా కేంద్రంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ వాహన తనిఖీలు నిర్వహించారు. 27 మందిని పట్టుకుని న్యాయస్థానంలో హాజరుపరిచారు. వారంతా వారం రోజుల పాటు స్థానిక మాతాశిశు సంరక్షణ కేంద్రంలో పారిశుద్ధ్య పనులు చేయాలని న్యాయమూర్తి ఉపనిషద్విని తీర్పు ఇచ్చారు.
/rtv/media/media_files/2025/01/04/7I8pWxJvAYoKS9P307Xd.jpg)
/rtv/media/media_files/2024/11/07/1cSe6xroa2s8jAftOiFV.jpg)
/rtv/media/media_files/2024/11/06/g0mTVvXXfzJ6G3v21m4E.jpg)